ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి *కనీస వేతనం రూ.26 వేలుగా ప్రకటించి, పరిశ్రమల యాజ
వివిధ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని, కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ మరియు బోనస్ లను అమలయ్యే విధంగా చూడాలని, వలస కార్మికుల చట్టం 1970 ని అమలు చేయాలని,కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇబ్రహీంపట్నం ఏ.ఎల్.ఓ (అసిస్టెంట్ లేబర్ కార్యాలయం) ముందు ధర్నా నిర్వహించి స్థానిక ఏ.ఎల్.ఓ ఆంజనేయులు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డి కిషన్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వివిధ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు స్థానిక యాజమాన్యాలు చట్టపరమైన హక్కులను కల్పించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నారని, కార్మిక శాఖ ఆదేశాలను కూడా తుంగలో తొక్కి కార్మికులను శ్రమ దోపిడీ గురి చేస్తున్నారని మండిపడ్డారు అనేక పరిశ్రమల్లో కార్మికుల చేత 12 గంటలు పని చేయించుకుంటూ ఉత్పత్తిని పోగుచేసుకొని యాజమాన్యాలు లాభాలు గడిస్తున్నారు తప్పితే కార్మికుల సంక్షేమం గానీ, కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించకుండా కార్మికుల పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల చట్టం 1979 ప్రకారం ఏ సంస్థలైనా 12 నెలల కాలంలో ఐదు మంది కన్నా ఎక్కువ మంది కార్మికులు ఉంటే ఈ చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలి యాజమాన్యం గాని కాంట్రాక్టర్ గాని ప్రతి కార్మికునికి పాస్ బుక్ ఇవ్వాలి, ఈ పాస్ బుక్ లో పరిశ్రమ అడ్రస్ ఎన్ని రోజులు పని ఉంటుంది, జీతం యొక్క వివరాలను పొందుపరచాలి, వలస కార్మికుడు తమ స్వగ్రామం నుండి వచ్చేటప్పుడు డిస్ ప్లేస్మెంట్ అలవెన్సులు ఇవ్వాలి, ఇట్టి వివరాలను కూడా పాస్ బుక్ లో ఉంచాలి, అదేవిధంగా కాంట్రాక్టు కాలం పూర్తి అయిన తర్వాత తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ఎంత చెల్లిస్తున్నారు అనే వివరాలను కూడా ఈ పాస్ బుక్ లో పొందుపరచాలి కార్మికుల యొక్క జీతానికి సంబంధించిన వివరాలను కూడా పాస్ బుక్ లో పొందుపరచాలి కానీ వలస కార్మికులకు ఎలాంటి చట్టబద్రత లేకుండా వారితో విపరీతమైన శ్రమ చేయిస్తున్నారని యాజమాన్యాలపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు కనీస వేతనాల పట్ల ఈఎస్ఐ ఈపీఎఫ్ గ్రాడ్యుటీ బోనస్ తదితర కార్మిక చట్టాలను అమలుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా కోశాధికారి జి కవిత, జిల్లా సహాయ కార్యదర్శి దిబ్య ప్రతాప్, సిఐటియు నాయకులు బి.యాదగిరి, పోచమని కృష్ణ, శివ ప్రసాద్ గౌడ్ శేఖర్ రెడ్డి శంకర్ మనోహర్ చిన్న అజయ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...