ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి **ప్రగతి నివేదన యాత్ర ** ప్రతి అడుగు ప్రజల కో
గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి బంటి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ప్రగతి నివేదన యాత్రతో నేటికీ 36రోజులు, 65గ్రామాలు, 475కిలోమీటర్లు పూర్తి చేసుకుని పాదయాత్ర గా మీ గ్రామానికి వచ్చాను.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని గత 3ఎన్నికల్లో ఓట్లేసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకోవాలని, వాటిని నాదృష్టికి తీసుకురావాలని, పరిష్కరిద్దామని ఎమ్మెల్యే చెప్పటంతో ఈరోజు మీగ్రామానికి వచ్చానని అన్నారు.గత 8సంవత్సరాలుగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని తెలియజేయడానికే మీ ముందుకు వచ్చానని అన్నారు.
గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2లక్షల పనులు శాంక్షన్ చేసుకోవడానికి ఎంతో కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని అన్నారు.ఇబ్రహీంపట్నం నుండి ఎలిమినేడు మీదుగా మీ గ్రామానికి నూతన రోడ్డు నిర్మాణం జరుగుతుందో ఆ రోడ్డుకి దాదాపు 60కోట్ల రూపాయలతో నిర్మాణం చేశామని, మంగళ్ పల్లి నుండి కొంగర వరకు రోడ్డు మరమ్మత్తుల కొరకు 7కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వచ్చే నెల రోజుల్లోనే పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు.మంగళ్ పల్లి లో వివిధ అభివృద్ధి పనులకు 2కోట్ల 11లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ ద్వారా చుట్టుపక్కల ఉన్న చెరువుల మరమ్మత్తుల కొరకు 10లక్షల రూపాయలు,గ్రామంలో మహిళలు కష్టపడద్దని సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథలో భాగంగా ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్ల కోసం 4కోట్ల 42లక్షలు ఖర్చు చేశారు.
గ్రామంలో 181 మంది లబ్ధిదారులకు నెలకు 3లక్షల 95వేల రూపాయలు ఫించన్లు వస్తున్నాయన్నారు.రైతుబంధు రూపంలో 653 మంది లబ్ధిదారులకు ప్రతి 6నెలలకు 65లక్షల 85వేల రూపాయలు వస్తున్నాయని తెలిపారు.కల్యాణలక్ష్మీ లేదా షాధిముబారక్ ద్వారా 70 మంది లబ్ధిదారులకు 65లక్షల 73వేలు, రైతు బీమా పథకంలో భాగంగా 3 రైతులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు 15లక్షల రూపాయలు అందించారన్నారు.కేసీఆర్ కిట్ రూపంలో 112 మంది లబ్ధిదారులకు 17లక్షల రూపాయలు కేటాయించారన్నారు.ముఖ్యమంత్రి సహాయనిధి 27 మంది లబ్ధిదారులకు 9లక్షల 40వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు.దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన చేతాళ్ల యాదగిరి, బంటి గారిని కలిసి, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి నన్ను ఎంపిక చేసి నాకు కారు యూనిట్ ను మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగు నింపుతుందని బంటి అన్నారు.మహమాయమ్మ గుడి మరమ్మతుల కోసం 5లక్షల రూపాయలను ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు మంజూరు చేశారని బంటి గారు అన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...