ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి *గణతంత్ర దినోత్సవ వేడుకలో మార్కెట్ కమిటీ చైర్

Published: Friday January 27, 2023

*గురువారం రోజున74వ  గణతంత్ర దినోత్సవం సందర్బంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఇబ్రహీంపట్నం కార్యాలయ ఆవరణలో  ఛైర్మెన్ ఎరుపుల చంద్రయ్య  పతాక ఆవిష్కరణ చేసారు. ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్మన్  కల్వకోల్ రవీందర్ రెడ్డి , కమిటీ  సభ్యులు  పాశం రవీందర్ గౌడ్, బుట్టి రాములు ,  మొగిలి పావని , తలారి మల్లేష్ ,  నేనావత్ శంకర్ నాయక్ , శ్రీ నారి యాదయ్య ,మహమ్మద్ జానీ పాషా  ,   మంగ వెంకటేష్ , ఆడల గణేష్ , కాయితి వెంకట్ రెడ్డి ,  ఎర్రమళ్ల శ్రీనివాస్ గుప్త  మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీ బి. శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.*