*అభివృద్ధి పనులకు 1.33 కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపిన

Published: Monday January 23, 2023
 *ప్రజాపాలన కొందుర్గు*:*కొందుర్గు మండలంలో ఆరు నూతన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు. ఒక్కో భవనానికి 20 లక్షల చొప్పున మంజూరు చేసినందుకు, అందులో బైరంపల్లి, అయోధ్యపూర్ తండా, లాలపేట, లక్ష్మిదేవి పల్లి, చెరుకుపల్లి, విశ్వనాథ్ పూర్ గ్రామాలు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి సహకారంతో అన్ని గ్రామాలలో సి.సి రోడ్లు మంజూరు కావడం జరిగింది. అందులో అయోధ్యపూర్ తండా 46 లక్షలు, ముట్పూర్ 10 లక్షలు, వెంకీరాల 7 లక్షలు, బైరంపల్లి 7 లక్షలు, విశ్వనాథ్ పూర్ 5 లక్షలు, ఉమ్మెంత్యాల 5 లక్షలు, తంగెలపల్లి 5 లక్షలు, శ్రీరంగాపూర్ 5 లక్షలు, రేగడి చిలకమర్రి 5 లక్షలు, పులిసుమామిడి 5 లక్షలు, పర్వతాపూర్ 5 లక్షలు, లక్ష్మీదేవిపల్లి 5 లక్షలు, చెరుకుపల్లి 5 లక్షలు, పాత ఆగిర్యాల 4 లక్షలు, గంగన్నగూడ 3 లక్షలు, లాలపేట 2.50 లక్షలు, మహాదేవ్ పూర్ 2 లక్షలు, టేకులపల్లి 2.50 లక్షలు, ఉత్తరాసపల్లి 1.50 లక్షలు మొత్తం *ఒక కోటి ముప్పై మూడు లక్షలు* *మంజూరు చేయించారు, అదనపు పనులు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. మండలంలోని గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారిని మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు*
 
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, విశ్వనాథ్ పూర్ సర్పంచ్ ఎలుగంటి శ్రీధర్ రెడ్డి, ఎంపీపీ కుమారుడు పోతురాజు గోపాల్, సర్పంచులు నర్సింహారెడ్డి, జి. రాంరెడ్డి, బి. నర్సింలు, జి. రామచంద్రయ్య, ఆంజనేయులు, అరుంధతి రమేష్ రెడ్డి, బద్ది గోపాల్ నాయక్, సరస్వతీ వెంకటేష్, శశికళ శేఖర్, కృష్ణవేణి ప్రేమ్ కుమార్, పుష్పమ్మ భీమయ్య, సంధ్య సత్యం, షరీఫా బేగం జహంగీర్, పసుపుల నర్సింలు, కలాల్ లింగం గౌడ్, కుమ్మరి బాలరాజ్ బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ సాదిక్, రాజరామేశ్వర్ రెడ్డి, దర్గా రామచంద్రయ్య, మాసయ్య గౌడ్, చెక్కల గోవిందు, చిన్న లింగం గౌడ్, కుమ్మరి బాల్ రాజ్, ఉశయ్య, అబ్దుల్ కలాం, సుండు రాములు, ఎద్దు కృష్ణయ్య, బైరంపల్లి యాదయ్య, గొల్ల యాదయ్య, కాశ మల్లేష్, డప్పు శ్రీను, విజయ్, తుప్పరి రవి, రాజశేఖర్ రెడ్డి, రామస్వామి, పసుపుల రాములు తదితరులు పాల్గొన్నారు*