ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి I *మంచాల మండల డివైఎఫ్ఐ నూతన అధ్యక్షులుగా రామకృ

Published: Monday January 16, 2023

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య I డివైఎఫ్ఐ  నూతన అధ్యక్షుడు గా చిదేడ్ గ్రామానికి చెందిన రామకృష్ణ ఎన్నిక అయినట్లు   డివైఎఫ్ఐ  మండల కార్యదర్శి స్వామి అన్నారు,
రామకృష్ణ మాట్లాడుతూ యువతి యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పని చేస్తా అన్నారు,