వృద్ధులకు వికలాంగులకు కార్మికుల కు పింఛన్లు మంజూరు చేయటంలో ప్రభుత్వం షరతులు విధించవద్దు వై
మంచాల మండలం కేంద్రంలో అర్హులైన వారందరికీ ఎలాంటి షరతులు విధించ కుండ పింఛన్లు మంజూరు చేయాలి అని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీ డిఓ కార్యాలయంలో ఈఓ ఆర్డీ అధికారి తేజ్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమనికి హాజరు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్బాలో మాట్లాడుతూ57 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తాం వికలాంగులకు కార్మికులకు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తాం అని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉన్న పింఛన్లను వివిధ కారణాలతో చాలా వరకు పింఛన్లు తొలగించిన విషయం ప్రజలకు తెలిసిన విషయమే మళ్ళీ ఇప్పుడు మంజూరు అయిన పింఛన్లు వివిద షరతులకారణాలతో తొలగించటం పనిగా పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు చక్రాల వాహనం ఉన్న కుటుంబంలో ఆర్టీసీ కార్మికుడు ఉన్న 5ఎకరాలకంటే భూమి ఎక్కువగా ఉన్న పింఛన్లు మంజూరు చేయటం లేదు మంజూరైన పింఛన్లను కూడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించటం మహా దారుణం ఆఖరికి గీత కార్మికుల పింఛన్లు కూడ తొలగిస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని అడుగుతున్నాం ఇప్పట్టికి పేదవాడు పేదవాడి లాగానే ఉండాల కార్లు ఉండ కూడదా లక్ష రూపాయలు ఖర్చు పెడితే కారు వస్తుంది దానికి పింఛను తొలగిస్తారు రేషన్ కార్డు తొలగిస్తారు ఆర్టీసీ కార్మికుల కుటుంబలో పరిస్థితి ఇదే పింఛన్లు మంజూరు కావు మంజూరైన తొలగిస్తారు గతప్రభుత్వంలు ఎప్పుడు కూడా ఇలాంటి షరతులు విధించలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని కట్టుకొని ఉన్న పింఛన్లను కూడా తొలగించటం పని గా పెట్టుకొని పేరుకు మాత్రం57 ఏండ్లు దాటినా ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తున్నాం అని చెప్పు కోవటం సిగ్గు చేటు ఆర్టీసీ ఒక సంస్థ ఆర్టీసీ కార్మికుల కుటుంబం లోఉన్న వృద్ధులకు వికలాంగులకుపించన్లు ఇవ్వాలి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు విధించ కుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో లబ్ది దారులతో కలిసి ఎంపీ డిఓ కార్యాలయం ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో
మంచాల మండలం ఎస్టీ సెల్ నాయకుడు సపవట్ రామారావు నాయక్, సీనియర్ నాయకుడు సపవట్ పాండు నాయక్,
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...