పోలీస్ సిబ్బందిని సన్మానించిన ఎరుపాలెం ప్రజలు

Published: Friday April 09, 2021
మధిర, ఏప్రిల్ 8, ప్రజాపాలన ప్రతినిధి : రేమిడిచర్ల లో బాలిక మిస్సింగ్ కేసును విజయం సాధించిన ఎర్రిపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్సై ఉదయ్ కిరణ్ గారిని, ఏ ఎస్సై గోపాల్ గారు, కానిస్టేబుల్స్ ప్రకాష్ గారు, శ్రీనివాస్ గారు, డ్రైవర్ ని సన్మానించిన ఎరుపాలెం మండల ప్రజలు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష గారు, టిఆర్ఎస్ ఎరుపాలెం మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి గారు, మండల కార్యదర్శి బొర్రా  వెంకట నారాయణ గారు, మహిళా కార్యదర్శి సరోజినీ గారు, అంగన్వాడీ టీచర్లు ఉమా, జ్యోతి, మేరీ కాంతం, మహాలక్ష్మి నాయకులు కోటా లోకేష్ గారు,  చిరంజీవి గారు, బొబ్బెల్లపాడు బాబురావు గారు, గుండ్ల రత్న బాబు గారు, పల్లె కంటి సుధీర్ గారు,  ఊటుకూరు రత్నాకర్ గారు, కోట సురేష్ గారు, ఇనప నూరి భాస్కర్ గారు ఆదూరి పుష్ప రాజు గారు, మండల పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.