పిల్లలకు ఈ దగ్గు మందులు వాడొద్దు డబ్ల్యూహెచ్వో హెచ్చరిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి ఓ భారత్ కంపెనీ తయారుచేసిన నాలుగు దగ్గు మందులతో సంబంధం ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ఈ మందులపై ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారీచేసింది.
ఈ దగ్గు మందుల వల్ల పిల్లల్లో కిడ్నీ సమస్యలు తలెత్తి, వారు చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది’’అని డబ్ల్యూహెచ్వో తెలిపింది.
ఈ నాలుగు మందులను భారత్కు చెందిన ‘‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’’ తయారుచేసింది. అయితే, ఆరోగ్య భద్రత విషయంలో ఈ సంస్థ హామీ ఇవ్వడంలో విఫలమైందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది.
ఈ విషయంపై స్పందించాలని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ను బీబీసీ కోరింది.
అయితే, పిల్లల మరణాలు, దగ్గు మందుల మధ్య సంబంధాన్ని ధ్రువీకరించే ఆధారాలను డబ్ల్యూహెచ్వో ఇంకా తమకు ఇవ్వలేదని మైడెన్కు చెందిన భారత అధికారులు చెప్పారు.
ఈ దగ్గు మందులు వాడొద్దు - డబ్ల్యూహెచ్ఓ
ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్సమలిన్ బేబీ కఫ్ సిరప్, మెకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మ్యాగ్రిప్ ఎన్ కోల్ సిరప్లు.. డబ్ల్యూహెచ్వో ప్రస్తావించిన దగ్గు మందుల జాబితాలో ఉన్నాయి.
ఈ నాలుగు దగ్గు మందులను గాంబియలో పిల్లలు వాడినట్లు గుర్తించారు. అయితే, ఇవి అనధికార మార్కెట్ల ద్వారా ఇక్కడి ప్రాంతాలకు చేరి ఉండొచ్చని డబ్ల్యూహెచ్వో తమ వెబ్సైట్లో పేర్కొంది.
వీటిని వాడటం ద్వారా పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ సమస్యలు లేదా మరణం కూడా సంభవించొచ్చని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది.
గత జులైలో ఐదేళ్లలోపు వయసున్న పిల్లల్లో కిడ్నీ వ్యాధుల కేసులు పెరిగాయని గాంబియా అధికారులు వెల్లడించారు. అనంతరం డబ్ల్యూహెచ్వో ఈ హెచ్చరికలు జారీచేసింది.
జులైలోనే పారాసెటమాల్ సిరప్ల వాడకంపై గాంబియా ప్రభుత్వం నిషేధం విధించింది. అందరూ మాత్రలనే ఉపయోగించాలని సూచించింది.
భారత్లో తయారైన దగ్గు మందు
మరోవైపు దగ్గు మందుల నమూనాలపై ల్యాబ్లో చేపట్టిన పరిశోధనలో వీటిలో డైఇథైలీన్ గ్లైకాల్, ఇథైలీన్ గ్లైకాల్ లాంటి కాలుష్యకారకాల స్థాయిలు పరిమితికి మించి ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది.
‘‘ఈ సమ్మేళనాలు విషపూరితమైనవి ’’అని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది.
బీబీసీ రెడ్ లైన్ Red Line
డబ్ల్యూహెచ్వో హెచ్చరిక ప్రకారం ఈ మందులు వాడితే పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించొచ్చు..
కడుపు నొప్పి
వాంతులు
డయేరియా
మూత్రం పోసుకోవడంలో ఇబ్బంది
తలనొప్పి
మానసిక సమస్యలు
కిడ్నీ వ్యాధులు
ప్రాణాలు కూడా పోవచ్చు
బీబీసీ రెడ్ లైన్ Red Line
మరోవైపు గత నెలలో డజన్ల కొద్దీ పిల్లలు ఇక్కడ చనిపోయారని గాంబియా ఆరోగ్య అధికారులు చెప్పారు. సరిగ్గా ఎంత మంది చనిపోయారో వారు సంఖ్య వెల్లడించలేదు.
ఈ అంశంపై జెనీవాలో డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ బుధవారం మాట్లాడుతూ.. ‘‘ఈ చిన్న పిల్లల మరణాలు వారి కుటుంబ సభ్యులకు తీరని వ్యథ మిగులుస్తాయి’’అని అన్నారు.
ఈ కలుషితమైన దగ్గు మందులను కేవలం గాంబియాకు మాత్రమే సరఫరా చేసి ఉండొచ్చని భారత్లోని ఔషధ ప్రాధికార సంస్థ తెలిపినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది.
అయితే, ఈ కలుషితమైన సమ్మేళనాలను ఇతర ఉత్పత్తుల్లోనూ ఉపయోగించి ఉండొచ్చని, వీటిని దేశీయంగా అందుబాటులో ఉంచడంతోపాటు ఎగుమతి కూడా చేసి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...