వడ్డేరుల వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ12 ప్రజాపాలన ప్రతినిధివడ్డెర వృత్తిదారులకు లోన్లు ఇవ్వాలని వడ్డెర వృత్తిదారుల సంఘం సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు విగ్నేష్ మాట్లాడుతూ సమాజంలో అత్యంత ముఖ్యమైన వృత్తులలో వడ్డెర వృత్తి కూడ ఒకటి. ప్రాచీన కాలం నుండి ఈ వృత్తికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. గ్రామీణ ముఖ్య వృత్తిల్లో వడ్డెర వృత్తిదారులు నేడు రాయి పని, మట్టి పని, కంకర పని, కంప్రీషన్, కాంట్రాక్టర్ పనులతో పాటు నిర్మాణ రంగంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ వృత్తిలోకి అనేక కార్పోరేట్ కంపనీలు ప్రవేశించి, వేల కోట్ల రూపాయాలు ఆశిస్తున్నాయి. కానీ తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న వడ్డెర వృత్తిదారులు మాత్రం ఇంక పేదరికంలోనే మగ్గుతున్నారు. విద్య లేకపోవడం వల్ల పేదరికం, వెనుకబాటు తనం కారణంగా వృత్తిలో వచ్చే మార్పులను అందిపుచ్చుకోలేక పోతున్నారని అన్నారు.తద్వారా వడ్డెర వృత్తిదారులు మరింత దారిద్రంలోకి నెట్టివేయబడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 14 లక్షల కుటుంబాలకు పైగా వడ్డెరలు ఉన్నారని అన్నారు. నూటికీ 80 శాతం మంది వడ్డెర వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. దీంతో 95 శాతం మంది అత్యంత వెనుకబడి వున్నారన్నారు. వృత్తిపరంగా ఎలాంటి ఆర్థిక పరమైన పెరుగుదల లేకపోవడం వలన అన్ని విధాలుగా సమాజంలో వెనుకబాటు తనం, అణచివేతకు, దోపిడికి,వివక్షతకు, గురవుతున్నారు. తద్వారా అవకాశాలను అందుకోలేకపోతున్నారని అన్నారు. దళిత బంధు మాదిరిగా వడ్డెర బంధు ప్రకటించి వెనుకబడిన ప్రతి కుటుంబాన్నికి 10 లక్షలు కేటాయించి అభివృధ్ధి చేయ్యాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో వెనుకబడిన వడ్డెర వృత్తిదారుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయ్యాలని డిమాండ్ చేశారు.
50 సంవత్సరాలు దాటిన వడ్డెర వృత్తిదారులకు 3000 వేల రూపాయాల ఫీంఛన్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ పనుల్లో 30 శాతం పనులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గుట్టలపై,కార్వీలపైన పూర్తి హక్కులు వడ్డెరలకే ఇవ్వాలని, వడ్డెర ఫేఢరేషన్ కు 3000 వేల కోట్లు కేటాయించి, సొసైటీలకు ఎలాంటి షరత్తులు లేకుండా బ్యాంకులు లోన్లు ఇవ్వాలని కోరారు.వడ్డెర వృత్తిదారులకు ప్రమాదవశాత్తు మరణిస్తే 25 లక్షలు రూపాయల ఎక్స్క్రీషియ ఇవ్వాలి శాశ్విత అంగవైకల్యం చెందిన ప్రభుత్వం 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. వడ్డెర వృత్తిదారులకు ఢబల్ బెడ్ రూమ్స్, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కుంచం.వెంకటకృష్ణ, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దేరంగుల రామకృష్ణ మరియు జిల్లా నాయకులు గండికోట నరసింహ, దేరంగుల.నిఖీల్,రాజు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...