రంగారెడ్డి జిల్లా సీపీయం పార్టీ మండల కమిటీ సభ్యుల వర్క్ షాప్ యాచారం మండలం చింతపట్ల గ్రామంలో
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, ఈ సభలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ* దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని రెచ్చగొడితే ఇతర మతాల మీద దాడి చేస్తూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి మత చిచ్చులు పెడితే దేశాన్ని నాశనం చేస్తుంది అని అన్నారు. దళితుల మీద గిరిజనుల మీద మహిళల మీద మైనార్టీల మీద నిత్యం ఏదో రకంగా అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి అన్నారు.
నిత్యావసర ధరలు పెంచుతూ, బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారు అని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఆమె ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరిస్తామని, ఇళ్ల స్థలాలు డబల్ బెడ్ రూమ్ లు హామీలు ఎక్కడ అమలు కాలేదని చెప్పారు. భవిష్యత్తులో భూ సమస్యల మీద ఇళ్ల స్థలాల మీద భూ సమస్యల మీద ధరణి సమస్యల మీద పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. జరగబోయే పోరాటాలలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కడిగల్ల భాస్కర్
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి, పగడాల యాదయ్య, N. రాజు,జిల్లా కమిటీ సభ్యులు, శ్రీనివాస్ రెడ్డి, నరసింహ,జగన్, మల్లేష్,
కిషన్, అంజయ్య,రవికుమార్, శ్యామసుందర్, A. నరసింహ జిల్లా పార్టీ వివిధ మండల కమిటీ సభ్యులు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బ్రహ్మయ్య,జంగయ్య, చందు నాయక్,
p. వెంకటయ్య, ఎం రమేష్, చింతపట్ల పార్టీ గ్రామ శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...