విద్యుత్ కోతలతో ఎస్టీ కాలనీ వాసుల కష్టాలు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని అధికారుల
బోనకల్, ఆగస్టు 21 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో స్థానిక గిరిజన కాలనీలో కరెంటు కోతలతో సతమతమవుతున్నామని గిరిజన కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు లబోదిబో మంటున్నారు. ప్రతిరోజు రాత్రి సమయంలో కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి దాపురించిందని తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క కరెంటు కోతల వల్ల దోమల బెడదతో చిన్నపిల్లలు నిద్ర పోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ప్రతిరోజు విద్యుత్ సమస్యలతో ఎస్టి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ విషయంపై గత 5,6 సంవత్సరాల నుండి విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించగా, అధికారులు మారుతున్నారు గాని కాలనీ వాసుల కరెంటు కష్టాలు తీర్చలేక పోతున్నారు. కరెంటు కష్టాల గురించి అధికారులకు తెలియజేస్తే మాకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రంలో గిరిజన కాలనీలో ప్రతిరోజు విద్యుత్ కోతలు సర్వసాధారణమై పోయాయి. గిరిజనులు అంటే విద్యుత్ అధికారులకు ఇంత చులకన, ఎన్నిసార్లు విన్నవించిన విద్యుత్ సమస్యలపై మా బాధలు ఆలకించర అంటూ కాలనీవాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఎన్ని రోజులు మాకు ఈ కరెంటు కష్టాలు, పట్టించుకునే వారు లేరా అంటూ గిరిజన కాలనీవాసుల అవస్థలు, విద్యుత్ సరఫరా సరిగ్గా లేక గిరిజన కాలనీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 3 విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి సమయంలో విద్యుత్ కోతలతో ప్రజలు సతమతమవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటూ ప్రజలు మండిపడుతున్నారు. కరెంటు లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో నానా అవస్థలు పడు తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు వేసవికాలం వస్తే ఇంకెన్ని ఇబ్బందులు పడాలో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఒక పక్క దోమల బెడద, మరోపక్క ఉక్క పూతతో కరెంటు లేక నరకం చూస్తున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మండల కేంద్రంలో ఇటువంటి విద్యుత్ సమస్యలు, విద్యుత్ కోతలు లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...