సిఎం కేసిఆర్ ఎక్కడికెళితే అక్కడ నిధుల వరద * ఒక్క రూపాయి హామీ ఇవ్వని సిఎం కేసీఆర్ * స్వీయ టిఆర్
వికారాబాద్ బ్యూరో 17 ఆగస్టు ప్రజా పాలన.: సీఎం సార్ వస్తున్నారంటే నిధుల వరద పారుతుందని గంపెడాశతో ప్రజలు ఉంటారని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కానీ మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి హామీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి స్వగృహంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్ వస్తారొస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన వారందరికీ నిరాశే మిగిల్చాడని దెప్పిపొడిచారు. సీఎం సమావేశానికి లక్ష మంది జనాన్ని తరలిస్తామని బీరాలు పలికిన వారందరు బేజారయ్యారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఎం కేసీఆరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్ద ఆటంకిగా మారాడని విమర్శించారు. సీఎం మోడీతో విభేదాలు ఉంటే ప్రధాని పగడితో సీఎం టోపీతో వచ్చి తేల్చుకోవాలని హితవుపలికారు. ఆర్ అండ్ బి పంచాయతీ రోడ్లన్నీ అద్దంలో చేస్తారని వికారాబాద్ ప్రజలు ఎదురు చూశారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముఖంలో చురుకుదనం లోపించి చావు కళ కొట్టొచ్చినట్టుగా కనబడిందని తెలిపారు. రాబోవు రోజుల్లో వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు ప్రజా సంఘాలు విద్యాసంఘాలు వ్యాపార సంఘాలు పోరాడితేనే వికారాబాద్ జిల్లా ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే రోడ్ల నిర్మాణం త్వరగా జరుగుతాయని స్పష్టం చేశారు. వికారాబాద్ ప్రాంతం అభివృద్ధి గురించి సీఎం మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీని మాటిమాటికి గుర్తు చేయడం వెన్నులో వణుకు పుట్టినట్లుందని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ పెండ్యాల అనంతయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి జొన్నల రవిశంకర్ కొత్తగడి కృష్ణారెడ్డి ప్రశాంత్ గౌడ్ దుద్యాల లక్ష్మణ్ ముదిరాజ్ ఎర్రవల్లి జాఫర్ చామల రఘుపతి రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ నవీన్ అహ్మద్ ఖాన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...