రాజ్యాంగం రద్దు కుట్రలు చేస్తున్న బీజేపీ విధానాలను ప్రతిఘటించిండి.రాజ్యాంగ రక్షణ కోసం ఐక్య
ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి.కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు రాజ్యాంగం రద్దు కుట్ర చేసిందని రాజ్యాంగ రక్షణకు భారతీయులు ఐక్యం కావాలని దేశాన్ని రక్షించాలని యువతరం సిద్ధం కావాలని కేవిపిస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలంపల్లి నరసింహ అన్నారు.యాచారం మండల కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించారు
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలంపల్లి నరసింహ మాట్లాడుతూ... బిజెపి అధికారంలోకి వచ్చిక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రద్దుచేసి దళితులకు అడుగడుగునా అన్యాయం చేస్తుందని అన్నారు. కెసిఆర్ పాలనలో దళితులకు వాగ్దానాలు అమలు కాలేదు అన్నారు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇస్తానని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లక్ష్యాలకు విరుద్ధంగా అధికార పార్టీ కార్యకర్తలకు పళ్లెంలో ఫలహారంగా పంచిపెడుతూ ఎమ్మెల్యేలు అర్హులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కలెక్టర్ల ద్వారా అర్హులైన ప్రజలందరికీ దళిత బంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ నెల 7 నుంచి 9 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న కెవిపిస్ 3వ రాష్ట్ర మహాసభలకు కేవీపిస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని ఆయన కోరారు
ఈ సమావేశంలో భాగంగా నూతన యాచారం మండల కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది
మండల అధ్యక్షునిగా కావాలి జగన్, కార్యదర్శిగా దంత్తక పెద్దయ్య, ఉపాధ్యక్షునిగా నరసింహ, రమేష్, సహాయ కార్యదర్శి గా కుమార్, శేఖర్, కమిటీ సభ్యులుగా నారాయణ, కృష్ణ, వెంకటేష్, కృష్ణ, గణేష్ ఎన్నుకోవడం జరిగింది .
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...