న్యూస్ 2రెండు ఫొటోస్ పెట్టండి సార్
ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి.
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా*
ముందుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు కాచం కృష్ణమూర్తి వర్ధంతి ఘనంగా జరిగాయి.
ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేదలు సాగు చేసు కుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని పేదల పై మోపిన భారాలను తగ్గించాలని తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి అంజయ్య అధ్యక్షతన జరిగింది ముఖ్యఅతిథి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పేదలు తరతరాల నుండి కుర్మిద్ద సింగారం తాటిపర్తి నంది వనపర్తి గ్రామ రైతులు సాగు చేసుకుంటున్న రక్షిత కౌలుదారు లకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని 37ఏ సర్టిఫికెట్ ఇచ్చి 38ఈ రాకుండా భూస్వాములు కుట్ర పూరితంగా దేవుని పెరు నమోదు చేసినారు మూడు తరాల నుండి ఈ భూములను దున్నుకొని బతుకుతున్నారు కాబట్టి వీరికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలి. ప్రభుత్వ గైరాన్ సీలింగ్ భూదాన భూములకు గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నప్పటికీ ధరణి వచ్చిన తర్వాత వీరికి ఇప్పటికి పాస్బుక్కులు రాకపోవడం లేదు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు వెంటనే వారికి నూతన పాస్బుక్కులు ఇవ్వాలి . తమ్మలోని గూడెం లో 90 ఎకరాల భూమి 16 వత్సరాల నుండి సాగు చేసుకుంటున్నారు ఎమ్మెల్యే మంత్రి కలెక్టర్ వచ్చి ఈ భూములో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన సందర్భంగా పట్టాలు ఇస్తామని మంత్రి కలెక్టర్ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇప్పటివరకు వరకు పట్టాలు ఇవ్వలేదు వెంటనే వారికి పట్టాలు ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించడానికి 5 లక్షలు ఇవ్వాలి. ఇల్లు లేని పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి . ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి పేదలందరికీ విద్య వైద్యం పూర్తిస్థాయిలో ప్రభుత్వ రంగం అందించాలి. రేషన్ కార్డు లేని వాళ్ళకి కార్డులు ఇవ్వాలి. రేషన్ షాపుల్లో 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని.57 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి. కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి . బ్యాంకులో రుణాలు ఇవ్వాలి. వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎల్లంపల్లి నరసింహ గౌరవ సర్పంచులు దూస రమేష్ యం భాషయ్య డి పెద్దయ్య సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి బ్రహ్మయ్య రైతు సంఘం మండల కార్యదర్శి ఎం పి నరసింహ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షు సిహెచ్ సత్యం మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ ఉప సర్పంచులు కె పాండు చారి కావాలి జగన్ రమేష్ గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి వెంకటయ్య మహిళా సంఘం మండల కార్యదర్శి ఎం అరుణ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ఎం రుపేందర్ ఎం రాములు పి శివ ఏ జంగయ్య యాదయ్య శ్రీరాములు .చందు డి బుగ్గారాములు జంగారెడ్డి ఎం కృష్ణ కె జంగయ్య గోపాలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...