హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం నాటికి రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా రైతుబంధు వదులుకోవాలని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చక్రధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హ్యాష్ ట్యాగ్ గివిట్ అప్ రైతుబంధు పేరిట రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులకు రైతుబంధు పథకం గొప్ప వరమని దేశానికి ఆదర్శవంతమైన పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చినా పథకం రాజకీయ నేతలకు, వందలాది ఎకరాల భూములు కలిగిన భూస్వాములకు ఆదాయ వనరుగా మారిందని మండిపడ్డారు. ఓవైపు ప్రభుత్వంలో కొనసాగుతూ, ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ పేద రైతులకు న్యాయం చేసేందుకు తీసుకొచ్చిన పథకం ద్వారా లక్షలు కాజేయడం ఏమిటని ప్రశ్నించారు. చివరకు విదేశాలలో ఉంటూ సకల భోగాలు అనుభవిస్తున్న వారు సైతం రైతుబంధును తీసుకోవడం విడ్డూరమని అన్నారు. సన్న చిన్న కారు రైతులు తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సైతం అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా సుమారు 6000 కోట్ల అవినీతి జరుగుతుందని ఆరోపించారు. వీటన్నింటి నేపథ్యంలో కోట్లకు పడగలెత్తిన రాజకీయ నాయకులు ఆగస్టు 15 నాటికి తమ రైతుబంధును స్వచ్ఛందంగా వదులుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తాన కు పది ఎకరాలు ఉండగా ప్రభుత్వం రైతుబంధు ఇచ్చేందుకు ముందుకు రాగా స్వయంగా వదులుకున్నానని తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన లభించిందని ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మంత్రి మల్లారెడ్డి తాము కూడా రైతుబంధును స్వచ్ఛందంగా వదులుకుంటామని చెప్పారని అన్నారు. సదరు మంత్రి ఆగస్టు 15 లోపు రైతు బందును వదులుకుంటే రైతులు, ప్రజలు ప్రశంసించి భారీ మెజారిటీతో గెలిపిస్తారని లేనిపక్షంలో రైతుల, ప్రజల వ్యతిరేకత ఎదురుకొక తప్పదని హెచ్చరించారు. కేవలం 5 ఎకరాల వరకే రైతుబంధు వర్తించేలా పథకాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈలోపు ఐదు ఎకరాల పైబడ్డ రైతులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రైతుబంధు పొందుతున్న వారు, విదేశాలలో ఉంటూ ఫామ్ హౌస్ లు నిర్మించుకొని విలాసవంతంగా జీవిస్తున్న వారు స్వచ్ఛందంగా వదులుకోవాలని తాము ప్రత్యేక అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...