తెలంగాణ లో రైతుల జీవన విధానం మారింది.. --ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల, జూలై, 29 ( ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం లో రైతుల జీవన విధానం మారింది అని ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండల హాస్నా బాద్ గ్రామ శాక అధ్యక్షులు వెంకటేష్ అధ్వర్యంలో హాస్నా బాద్ గ్రామ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ మరియు వారి అనుచరులు టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా గా టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ఆహ్వానించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ ప్రజా స్వామ్యం లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అమలు చేయడం ప్రజా ప్రతినిధులు, నాయకులు పాత్ర అని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వల్ల రైతులు వ్యవసాయం తో పాటు, అనుబంధ వృత్తి చేపడుతూ ఆదాయం పొందుతున్నారు అని, రాత్రి వేలలో కుటుంబం తో గడుపుతున్నారు అని, గతంలో ఈ పరిస్థితి ఉండేదా అని, ఇంకా రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేశారు అని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం విడ్డురమని అన్నారు. రైతులు జీవన విధానంలో మార్పు సుస్పష్టం అని రైతులే అన్నారని అన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా, ధరణి, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, సకాలం లో ఎరువుల పంపిణీ, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్, మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు, సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ మల్లా రెడ్డి, రైతు బందు మండల కన్వీనర్ శంకర్, ఎస్టీ విభాగం అధ్యక్షులు శ్రీరామ్ బిక్ష పతి, పార్టీ ఉపాద్యక్షులు గంగాధర్, అర్బన్ మండల పార్టీ సంయుక్త కార్యదర్శి నరేందర్ రావు, నాయకులు వెంకట్ రావు, నాగరాజు, అంజి, రవి, అజయ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...