తెలంగాణలో రాబోయే బిజెపి ప్రభుత్వం అని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత న బొంగుళూరు గేట్ పి ఎస్ జి కన్వెన్షన్ హాల్లో జరిగింది.
సమావేశం బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్ కుమార్ చాహార్ జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించి కిసాన్ మోర్చా శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేసీఆర్ తెలంగాణ లో వాటి అమలును అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ప్రధాన మంత్రి పసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా రైతులకు కేసీఆర్ ద్రోహం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కిసాన్ మోర్చా తెలంగాణ లో గ్రామ గ్రామానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారం చేయడం తో పాటు .కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు.
అనంతరం కార్యవర్గ సమావేశం ముగింపు కార్యక్రమంలో ముక్య అతిథిగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొని కిసాన్ మోర్చా చేపట్టిన కార్యక్రమాలు సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ
కేసీఆర్ మోసానికి కి బలి అయిన వారిలో రైతులు ముందు వరుసలో ఉన్నారన్నారు.
2018 లక్ష రూపాయల రుణ మాఫీ హామీ కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్లౌడ్ బరస్ట్ పేరుతో కేసీఆర్ నాటకాలు అడుతున్నడని .కిసాన్ మోర్చా రైతుల పక్షాన చేస్తున్న కృషిని మన పూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం డి ఏ పి యూరియా పై ఎకరాకు సుమారుగా 35000 // రూపాయల సబ్సిడీ ఇచ్చి రైతుకు వెన్ను దన్నుగా నిలిస్తే కేసీఆర్ ఇన్పుట్ సబ్సీడీ ఇవ్వకుండా రైతును దగా చేసాడన్నారు .కేసీఆర్ నాటకాలు ఇక ఎంతో కాలం సాగవన్నారు . కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష రూపాయల రుణ మాఫీ అమలుకు ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా చేపట్టిన రైతు సంతక సేకరణ ఉద్యమం ఆగస్టు 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , కిసాన్ మోర్చ జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి , కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి , బసవ పాపయ్య గౌడ్ , కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి మరిపెళ్లి అంజయ్య యాదవ్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు భూనేటి కిరణ్ కుమార్ గౌడ్ తిరుపతి రెడ్డి సింగిడి కృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర పదాదికారులు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఉడుతల అశోక్ గౌడ్. కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...