ప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల బ్యూరో, జూలై 25,
ప్రజాపాలన :
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లంపల్లి మండలం తాళ్ళగురిజాలకు చెందిన ఉప్పులేటి పెంటయ్య తన తండ్రి పేరిట 75 సం॥లుగా ఉన్న పట్టా భూమిలో నిర్మించిన ఇంటిలో నివాసం ఉంటున్నానని, నా హద్దు చుట్టూ పెంచన్ ఏర్పాటు చేస్తుండగా కొందరు వ్యక్తులు ఇట్టి భూమిలో మాకు వాటా ఉంది అంటూ దౌర్జన్యంగా వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇట్టి విషయంపై తగు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామస్తులు వారి దరఖాస్తులో కొలాం గిరిజనులమైన మాకు ప్రభుత్వం అసైన్మెంట్ భూమి అందించడంతో సాగు చేసుకుంటూ ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, రెవెన్యూ రికార్డులలో మా పేర్లు ఉన్నప్పటికీ మాకు ఎలాంటి సమాచారం లేకుండా పై భూమిని స్వాధీన పర్చుకొని ఫుడ్ ప్రాసెసింగ్ నిర్మాణం ప్రారంభిం చారని, ఇట్టి విషయమై మాకు న్యాయం చేయాలని కోరారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన ముడిమ డుగుల దుర్గయ్య తన తండ్రి పేరిట ఉన్న లావుని పట్టా భూమిని తన పేరిట మార్పు చేసి ఆన్లైన్లో నమోదు చేసి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కోటపల్లి మండలం దేవులవాడ గ్రామానికి చెందిన ఆసరెల్లి సమ్మయ్య అలియాస్ రాజేందర్ గతంలో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్న తాను 2002లో జనజీవన స్రవంతిలో కలిసిపోయానని, నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం నుండి తనకు ఎలాంటి సహాయం అందలేదని, ప్రభుత్వం తరుపున అందించే భూమి, ఇంటి స్థలము, ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. మందమర్రి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన రామటెంకి లక్ష్మీ తనకు అందుగులపేట గ్రామ శివారులో భూమి ఉందని, ఇట్టి భూమికి ప్రభుత్వం అందించే రైతుబంధు ఒక సంవత్సరం నుండి రావడం లేదని, రైతు బంధు ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను ఆయా సంబంధిత శాఖలకు అందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...