ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి--కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రె
రాయికల్, జూలై 25 (ప్రజాపాలన ప్రతినిధి): ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు ప్రభుత్వం నుంచి సాంత్వనము కరువై రైతులను ఆదుకొమ్మని ప్రభుత్వానికి బాధ్యతలు గుర్తు చేస్తున్నానని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.సోమవారం మండలంలోని జగన్నాథ్పూర్,బోర్నపెల్లి గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి,వరదలకు నష్టపోయిన పంటలను,ధ్వంసమైన రహదారులను పరిశీలించారు.అనంతరం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యంతో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు పంట పొలాల్లో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.భారీ వర్షాల కారణంగా పూర్తిగా ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన వారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రభుత్వం ఇల్లు మంజూరుచేయాలన్నారు.ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులు బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 25శాతం,కేంద్ర ప్రభుత్వం 75శాతం పరిహారాన్ని అందించి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.బాధితులను ఆదుకోవడానికి నష్టం అంచనవేసి నివేదికను కేంద్రానికి అందించి సహాయం పొందే అవకాశం ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో సహాయం పొందడంలో విఫలమవుతుందని, ఎస్టీ అభివృద్ధి నిధులు రూ.25 వేల కోట్ల నిధులు ఉన్నప్పటికీ కేటాయించక పోవడం తో నిధుల క్యారీఫార్వర్డ్ అవడానికి కారణం ఏంటనిప్రశ్నించారు.బోర్నపెల్లి గ్రామంలో కౌలు రైతులను కాపాడే నిమిత్తం వార్తా సేకరణకు వెళ్లి వీధి నిర్వహణలో మృతిచెందిన జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టు జమీర్ కుటుంబానికి వరద ప్రవాహలా పర్యవేక్షణ కింద ప్రభుత్వం జీవో నెంబర్ ఎం.ఎస్ 2 ప్రకారం రూ4 లక్షల ఆర్థిక సాయం చేసే అవకాశం ఉండి కూడా ఇప్పటికీ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రావు,పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యెడి మహిపాల్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షాకీర్,నాయకులు ఎద్ధండి దివాకర్ రెడ్డి,పరాచ శంకర్,బాపు రపు నర్సయ్య,కొడిపెళ్లి ఆంజనేయులు,ప్రహ్లాద్ హరీష్, చౌడారపు లక్ష్మీనారాయణ,కడకుంట్ల నరేష్,కొత్త పెళ్లి గోపాల్,మండ రమేష్,జలపతి, లింగంగౌడ్,తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...