జిఎస్టి పెంచిన కేంద్రము నిరసనగా టిఆర్ఎస్ ధర్నా
కొడిమ్యాల, జులై 20 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు టిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచిన విషయం తెలిసిందే నేడు మరోసారి జీఎస్టీ పెంచి పాలు పెరుగు బ్రెడ్డు పాల పదార్థాలపై జిఎస్టి 5% శాతం పెంచి సామాన్యుల మరోసారి నడ్డి విడిచినటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చు కొని జిఎస్టి తగ్గించాలని డిమాండ్ చేసినారు.ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు తెరాస పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్ ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు మల్లారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అంకం రాజేశం జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ అంజన్ కుమార్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కోలపురం రమేష్ పట్టణ శాఖ అధ్యక్షుడు కొత్తూరు స్వామి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేరెళ్ల మహేష్ యూత్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మారెడ్డి మీడియా సెల్ అధ్యక్షుడు రాజకుమార్ నాయకులు గంగుల మల్లేష్ యాదవ్ లింగంపల్లి నరేందర్ దుబ్బాక చందు పర్లపెల్లి ప్రభుదాస్ చిర్ర సుధాకర్ సమరిశెట్టి సురేష్ పార్లపల్లి కనకయ్య డైరెక్టర్ లక్ష్మణ్ అబ్బాస్ భాస్కర్ దుబ్బాక నారాయణ బొడ్డు డేవిడ్ సలమన్ నేరెళ్ల అశోక్ దాసర అశోక్ సుంకే నరేష్ ఆనుమండ్ల అజయ్ రెడ్డి కాయిత రాజు శేఖర్ ఎలా గుర్తు నరేష్ వెంకటేష్ జితేందర్ జలంధర్ కట్ల స్వామి లింగంపల్లి మహేష్ మల్యాల చరణ్ పార్లపల్లి శ్రావణ్ జలంధర్ యువకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...