14 న జరిగే విద్యాసంస్థ ల బంద్ ను జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ పి డి ఎస్ యు*మధిర జూలై 10 ప్రజా
మధిర:ఈ నెల 14 న జరిగే విద్యాసంస్థ ల బంద్ ను జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు తీసుకున్న నిర్ణయం మేరకు నేడు స్థానిక మధిర పట్టణంలోని ఎంప్లాయిస్ యూనియన్ ఏ ఐ టి ఎయ భవన్లో ఏఐఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించి బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సంధర్భంగా ఏఐఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రానపు మధు పిి డి యు ఎస్ జిల్లా కోశాధికారి అక్కుల కిరణ్* మాట్లాడుతూ రంగ సమస్యల పరిష్కరించాలని ననాణ్యమైన విద్య ప్రతి ఒక్కరి హక్కు వాటిని అందరికీ అందించడం ప్రభుత్వాల బాధ్యతఅలాంటి ప్రభుత్వాలు బాధ్యత మరచి ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయలేదని మౌలిక సదుపాయాలు విస్మరించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తుంది , ఇదే అదునుగా ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై అధిక పీజులు మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో చెరదమంటే మౌలిక సదుపాయాలు లేక పోవటంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారుఇప్పటివరకు అన్ని మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓ లను నియమించలేదు, మన ఊరు _మన బడి కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో నిధులు మంజూరు చేయక పోవడం విద్యార్థి లోకాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది , అదేవిధంగా నేటికీ విద్యార్థులకు 100%పుస్తకాలు, యూనిఫామ్ ల పంపిణీ జరగలేదు, మధ్యాహ్న భోజనానికి నిధులు సమయానికి విడుదల చేయడం లేదు, పౌష్టిక ఆహారాన్ని అందించడం లేదు, ఇటువంటివి అన్నీ విద్యార్థులను తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి కాబట్టి సమస్యల పరిష్కారానికై, పలు డిమాండ్స్ నేరెవరే వరకు ఉద్యమి0చాల్సిన అవసరముందని విద్యార్థి లోకానికి పిలుపినిచ్చారు,వీటన్నింటికీ నిరసనగా ఈ నెల 14 న నర్సరీ నుండి పదో తరగతి వరకు వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టే బంద్ కు స్వచ్ఛందంగా సహకరించాల్సిందిగా, విద్యార్థులను, వారి తల్లదండ్రులను,విద్యాసంస్థ యాజమాన్యాలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు యంగల ఉజ్వల్ మొండితోక లక్ష్మణ్ sfi జిల్లా కమిటీ సభ్యులు జగదీష్ సైధా ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు నవీన్ వంశీ రమణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...