ఇబ్రహీంపట్నం జూలై తేదీ 3 ప్రజా పాలన ప్రతినిధి.
ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు*
జూలై 30న టెన్త్ ఫలితాలు ఉదయం 11:30 నిమిషాలకు జూబ్లీహిల్స్ లోని ఎంసిహెచ్ఆర్డి ఇన్స్టిట్యూడ్లో పదవ తరగతి ఫలితాలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సంవత్సరంలో ఐదు లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీలోని కొంగరకలాన్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న గంగాపురం గాయత్రికి10/10 రావడం జరిగింది. విషయం తెలుసుకున్న ఆదిభట్ల మున్సిపాలిటీ టిఆర్ఎస్ ఉపాధ్యక్షులు పాతూరి రాము గౌడ్ విద్యార్థిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పాతూరు రాము మాట్లాడుతూ, మెరుగైన ఫలితాలు సాధించాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే సాధ్యమవుతుందని విద్యార్థులు ఏకాగ్రతతో చదివి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ చదువు ఒక్కటే పేదరికాన్ని దూరం చేస్తుందని, సమాజంలో చదువుకు ఉన్న మర్యాద ఏ ఒక్కరికి లేదని ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాలు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు గుర్తు చేసుకోవాలన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు రమేష్ లావణ్య మాట్లాడుతూ, ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను డబ్బులు పోసి ప్రైవేటు స్కూళ్లలో విద్యా బోధనకు పంపిస్తే, తెలిసి తెలియని చదువులతో వచ్చిరాని భాషలో వారు చెప్తుంటే, అనుభవం ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు పేరు లేకుండా పోయిందని, కష్టంతో కాదు ఇష్టంతో చదివితే ఏదైనా సాధ్యమని నిరూపించి మా పేరు నిలబెట్టినందుకు సంతోషంగా ఉందని ఆనందభాష్పాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లను చదివించవద్దు అంటారు కొందరు అలాంటి వారికి ఒక నిదర్శనంగా మా కూతురు ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నామని తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...