ప్రతిపక్షాలు కు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు మంచి రెడ్
ఇబ్రహీంపట్నం జూన్ తేది 12 ప్రజాపాలన ప్రతినిధి
ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారు అని ఎన్నికల ముందు వారు వేసే వేషాలు ప్రజలు నమ్మరని జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్య నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజల తలలో నాలుకలా మేదులుతాడని నిరంతరం నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వారిని జనం నమ్ముతారని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల ముందు గుంపులుగా ప్రజల ముందుకు వచ్చి డ్రామాలు ఆడటం వెన్నతో పెట్టిన విద్య అని వారి నాటకాలను వినోదాత్మకంగా చూసే వివేకవంతులైన ప్రజలు వారిని ఎన్నికలలో తిరస్కరిస్తారని చెప్పారు. అభివృద్ధి అందాల గురించి మాట్లాడడం చేతగాక ఇతరులపై బురద జల్లడమే రాజకీయం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని వాస్తవాలను ప్రజలకు ఎక్కడికక్కడ వివరించాలని ఆయన సూచించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ప్రజలందరికీ చేరాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు టిఆర్ఎస్ వెంటే అడుగులు వేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ పాలనలో పల్లెలు పట్టణాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ప్రజలతో మరింత మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సత్తి వెంకట రమణారెడ్డి, డి సి సి ఎస్ వైస్ చైర్మన్ కొత్త కుర్మా సత్తయ్య, నోముల కృష్ణ గౌడ్, ఎంపీపీలు క్రుపేష్, నర్మదా, జెడ్పిటిసి చిన్నోళ్ళు జంగమ్మ, మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఆదిభట్ల వైస్ చైర్మన్ కోరే కలమ్మ , వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షులు బుగ్గ రాములు, కర్నాటి రమేష్ గౌడ్, కిషన్ గౌడ్, చీరాల రమేష్, మున్సిపల్ అధ్యక్షులు కొప్పుజంగయ్య, వెంకట్ రెడ్డి, కృష్ణారెడ్డి, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...