ఇబ్రహీంపట్నం జూన్ తేది 3 ప్రజాపాలన ప్రతినిధి.
భూమి దక్కే వరకు పాదయాత్ర కొనసాగిస్తా అన్న ఐలేష్ కుటుంబం*
పేదవాడి నష్టపరిహారం కొంత మంది అధికారులు కాజేశారని ఆరోపిస్తూ,11 సంవత్సరాల నుండి నష్టపరిహారం కోసం నిరీక్షిస్తున్నాని,అధికారులు ప్రజా ప్రతినిధులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని శుక్రవారం మున్సిపల్ పరిధిలోని కట్టమైసమ్మ దేవాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర కార్యక్రమం భూ బాధితుడు మాషామొని ఐలేష్ చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తన తండ్రి వెంకయ్యకు 1979లో సర్వే నంబరు 58 పార్ట్ నెంబర్ 306లో 5 ఎకరాల భూమిని భూదాన్ బోర్డు పట్టా ఇచ్చింది. తండ్రి మరణానంతరం ఆ 5 ఎకరాల భూమి తన ఆధీనంలో ఉందని పేర్కొన్నారు.2010లో ఎన్ఎస్ జి కోసం సేకరించిన భూమిలో తన భూమి కూడా తీసుకున్నారని,ఇందుకుగాను ఎకరాకు 5.4 లక్షల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది.కానీ ఈ డబ్బులలో ఐలేష్ కుటుంబానికి ఒక్క పైసా కూడా రాలేదు. కొంతమంది వ్యక్తులు అధికారులతో కుమ్మక్కై తప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి నష్టపరిహారాన్ని మద్దెల విజయ్ కుమార్,అనిల్ కుమార్,సునీల్ కుమార్ కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు.వీరికి పూర్తి సహకారం
అప్పటి వీఆర్వో రామ్ రెడ్డి, తహాసిల్దార్ విఠల్, ఆర్డిఓ రాజేందర్ అందించరాని, పేదవాడి డబ్బుల కోసం కక్కుర్తి పడి కాజేశారని,ఇదేంటని నిలదీస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారనిన్నారు.2014లో భూదాన్ బోర్డు రద్దు చేయడంతో ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారని,2017 నవంబర్లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసు నమోదు చేసుకొని భూధన్ బోర్డు, రెవెన్యూ అధికారులను వివరాలు తెలపాల్సిందిగా కోరగా ఎటు తేల్చలేకపోయారాని,ఈ ఘటన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని,ఈ విషయంపై సీపీ మహేష్ భగవత్ కు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కి, అదికారులకు మంత్రులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని,దింతో సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ముందు కూడా కుటుంబంతో సహా ఆత్మహత్య యత్నం చేసిన కూడా న్యాయం జరగలేదని,11 సంవత్సరాల భూ పోరాటంలో ఉన్న ఇల్లు కూడా అమ్మేసి లక్షల రూపాయలు నష్టపోయి, రోడ్డున పడ్డానని, కుటుంబం ఎంతో దయనీయ స్థితిలో ఉందని తినడానికి తిండి కూడా అలమటిస్తున్నామని, అయినా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోతే కుటుంబానికి మరణమే శరణ్యమని ఆవేదన చెందారు.ఈ పాదయాత్రతోనైనా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరారు.తన నష్ట పరిహారం కాజేసిన అధికారులు సంబంధిత వ్యక్తులను వెంటనే ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...