అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలి - బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్
నస్పూర్, మే 27, పజాపాలన ప్రతినిధి: సింగరేణి ప్రాంతంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో అయన విలేకరుల సమావేశం లో మాట్లాడారు సింగరేణి ప్రాంతంలో నివాసం ఉంటున్న 2800 కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 950 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో లబ్ధి పొందటానికే ఇండ్ల పట్టాల పేరుతో సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు. 2013 లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్వే నంబర్ 72,64,119 లో పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇప్పటి వరకు వారికి భూమి చూపించలేదని అన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న డ్రామాల వల్ల పేదలకు స్వంత ఇంటి కళ కలలాగే మిగులుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ 2018 ఫిబ్రవరి శ్రీరాంపూర్ లో నిర్వహించిన సభలో కార్మికులకు 400 కొత్త క్వార్టర్లు, ఉచిత మంచి నీరు, మిషన్ భగీరథ నీరు, ఉచిత కరెంట్ అందిస్తామని చెప్పి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కార్మికులకు మోసం చేశారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇండ్లు, దరఖాస్తు చేసుకున్న 2800 కుటుంబాలకు పట్టాలు అందించాలని, సింగరేణి క్వార్టర్లు మిషన్ భగీరథతో అనుసంధానం చేసి ఉచితంగా త్రాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆగల్ డ్యూటీ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోనుగోటి రంగ రావు, మిట్టపల్లి మొగిలి, సత్రం రమేష్, ఈర్ల సదానందం, జోగుల శ్రీదేవి, రంగు వేణు, రావనవెని శ్రీనివాస్, మద్ది సుమన్, కొండ వెంకటేష్, రాజన్న, కుర్రె చక్రి, మాడిషెట్టి సతీష్, మహేందర్, సతీష్ పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...