దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు
ఇబ్రహీంపట్నం మార్చి తేది 19 ప్రజాపాలన ప్రతినిధి.దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత పేద ప్రజల పెన్నిధి భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 37 వర్ధంతిసభ సిపిఎం పార్టీ యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా జరిగింది*
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పి జంగారెడ్డి హాజరై మాట్లాడుతూ. సుందరయ్య భూస్వాముల కుటుంబంలో పుట్టినాడు అయన ఎన్నో విలాస వంత మైన జీవితాలు గడపవచ్చు కానీ.అలాకాకుండా అందరు సమానంగా ఉండాలనే ఉద్దేశం తో. గ్రామాలల్లో వున్నా అసమానతలు రూపు మపాలని భూమి అందరి చేతుల్లో ఉండలని స్త్రీ పురుషులకు సమాన హాక్కులు ఉండాలని అనుకోని ఆయనకు వచ్చిన యావత్ ఆస్థిని పేద ప్రజలకు పంచిన గొప్ప ఆదర్శ నాయకుడు సుందరయ్య . తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి రజాకార్ల భూస్వాములను తరిమి కొట్టి 4 వేల గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచిన యోధుడు సుందరయ్య భూపోరాటాల ఫలితంగా అనేక బుచట్టాలు సీలింగ్ టే నెంటూ యాక్టు గైరాన్ ఫోరమ్ బోగ్ లాసంటివి వచ్చినవి.ఈ చట్టాల వలన పేదలకు భూములు వచ్చినవి . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి పేరుతోనే పేదల భూములు రికార్డులో లేకుండా చేసిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమల పేరుతొ కారు చౌకగా పేదల భూములు లాక్కుంటున్నారు. ధరణి వచ్చిన తర్వాత భూములు పరిష్కారం కాకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది భూ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు తీసుకొని వచ్చిన సమస్యలతో రైతులకు అండగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తాం. సుందరయ్య గారి స్ఫూర్తితో పార్టీ ఎదుగుదళ కోసం ప్రతి ఒక్కరు పని చేయాలనీ ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి మధుసూదన్ రెడ్డి. మండల కార్యదర్శి ఆలం పల్లి నర్సింహ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి అంజయ్య మండల నాయకులు పి బ్రహ్మయ్య శ్రీమన్నారాయణ కె జగన్ పి వెంకటయ్య ఏ జంగయ్య చందు లాజర్ ధర్మన్న గూడ సర్పంచి ఎం భాషయ్య వ్యవ సాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ch సత్యం.మహిళా సంఘం మండల కార్యదర్శి ఎం అరుణ కార్యదర్శులు పార్టీ సభ్యులు ప్రజా సంఘాల భద్యులు పాల్గొన్నారు.
మహనీయుడి వర్ధంతి సందర్భంగా పార్టీ క్యాండెట్ సభ్యులను పార్టీ సభ్యులుగా ప్రమోట్ చేసి ప్రమాణం చేయించడం జరిగింది
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...