రవాణా రంగాన్ని కాపాడండి
ఇబ్రహీంపట్నం మార్చి తేది 19 ప్రజాపాలన ప్రతినిధి.డ్రైవర్ & ఓనర్స్ కు చేయూత నివ్వండి*
*రాష్ట్ర రవాణా బంద్ ను జయప్రదం చేస్తూ యాచారం చౌరస్తా లో నిరసన*
*ఫిట్నెస్ రెన్యువల్ పై రోజుకు రూ.50/-లు పెనాల్టీ రద్దుచేయాలి*
*కార్మికుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.*
*CITU రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య డిమాండ్*
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2019 సంవత్సరంలో మోటార్ వాహనాల చట్టం 2019 ని సేఫ్టీ పేరుతో భారీ చలాన్లు పెంచుతూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనిని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు నిరసన చేయడం జరిగింది
ఈ సందర్బంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా మోటార్ వాహన యజమానులు మరియు కార్మికులు నడ్డి విరిచి వేలాది, లక్షలాది రూపాయల పెనాల్టీలు , భారాలు వేసి,కార్మికుల బతుకులపైన పెను భారం మోపుతోంది. అదేవిధంగా వాహన కొనుగోలు దానిపైన తెలంగాణ ప్రభుత్వం పన్నుల భారం మోపింది. వాహనాల జీవితకాల పన్ను రెండు మూడు అంచెలుగా పెంచింది. లక్ష రూపాయలు ఇచ్చి ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే ఇప్పటివరకు 9,000 చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇకనుంచి 12000 జీవితకాల పన్ను చెల్లించాలి. అంటే అదనంగా మూడు వేల రూపాయలు పెంచింది. ఇలా అన్ని వాహనాల పైన విపరీతమైన పన్నులను పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 1 నుండి జీవో నెంబర్ 714 ప్రకారం ఫిట్నెస్ రెన్యువల్ గడువు అయిన తర్వాత రోజుకు 50 రూపాయల చొప్పున పెనాల్టీలు వేస్తున్నారు. ఒక్కొక్క వాహనానికి రెండు, మూడు సంవత్సరాల ఫిట్నెస్ను పెండింగ్లో ఉన్నవి. ఎందుకంటే కరోనా వలన ఆటో,క్యాబ్,లారీ కార్మికులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఖజానా నింపుకోవడానికి ఆటో,క్యాబ్, లారీ కార్మికులపై భారీ జరిమానా విధించడానికి పూనుకున్నాయి. ఈ విధానం అమలు చేస్తే కార్మికులు అందరూ వారి వాహనాలను అమ్ముకున్న చెల్లించలేని పరిస్థితిలో కార్మికులు ఉన్నారు. కావున వెంటనే రోజు 50 రూపాయల పెనాల్టీని రద్దు చేసి రవాణా రంగ కార్మికులు ఆదుకోవాలి.ఫీట్నెస్ రెన్యూవల్ పై రోజుకు 50 రూపాయల ఫెనాల్టీ రద్దు మరియు రోడ్ సేఫ్టీ బిల్లును 2019 రద్దు చేయాలి. పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలి. బ్యాడ్జి నెంబర్ పునరుద్ధరణపై పెనాల్టీ మినహాయించాలి.ఈ కార్యక్రమం లో ఆటో యూనియన్ అధ్యక్షుడు అలంపల్లి యాదయ్య, వెంకటేష్ డవలయ్య. పాండు. శ్రీరాములు.శంకరయ్య. మల్లేష్.యాదయ్య. రాజు.మైసయ్య.తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...