మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే ఆంగ్ల విద్యాబోధన సాధ్యం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, జనవరి 18 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 2014 లో తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పి రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆంగ్ల విద్యా బోధనపై దృష్టి పెట్టకపోవడం హాస్యాస్పదంగా ఉందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల విద్యాబోధనను స్వాగతిస్తున్నామని కానీ ప్రతి స్కూలల్లో మౌలిక సదుపాయాల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచినప్పుడు మాత్రమే ఆంగ్ల భాష సాధ్యమవుతుందని అన్నారు. 2017 లో ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయుల నియామకం చేపట్టి ఇంత వరకు డిఎస్సి నోటిఫికేషన్ వేయకపోవడం ఉపాధ్యాయుల కొరత ఉండడం విద్యావాలంటీర్లను నియమించకపోవడం ఆంగ్ల విద్య బోధన ఎలా సాద్యమౌతుందని సీఎం కేసీఆర్ ను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 20 వేల టీచర్స్ ఉద్యోగాలు కాలిగా ఉన్నాయని మరో 20 వేల ఉద్యోగాలు ఆంగ్ల బోధనకు అదనంగా నియమించాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తు సంవత్సరాలు గడుస్తున్న టెట్ నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాద అని తిరుపతిరావు మరియు బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి మరో కొత్త కమిటీని నీయమించడం ఏంటని అన్నారు. 317 జీవోను పక్క దారి మళ్లించడానికే నూతనంగా స్కూలల్లో ఆంగ్ల విద్యా బోధనను తెరపైకి తీసుకువచ్చారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త మోహన్ బండ శంకర్ కల్లెపల్లి దుర్గయ్య గాజుల రాజేందర్ కొండ్ర జగన్ పులి రాము కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...