సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచార బస్సుయాత్రను ప్రారంభించిన పార్టీ కేం
ఇబ్రహీంపట్నం జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తుర్కయాంజల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు, కళాకారులతో కూడిన బస్సుయాత్రను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ లు పార్టీ జెండా ఊపుతూ బస్సుయాత్రను ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు మాట్లాడుతూ నేడున్న సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ఈ నెల 22 నుండి 25 వరకు మూడు రోజుల పాటు తుర్కయాంజల్ జరిగే సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, ఇప్పటికే మహాసభల ఏర్పాట్లు అత్యంత జయప్రదంగా సాగుగుతున్నాయని ప్రతి మూడు సంవత్సరాలకోసారి జరిగే సిపిఎం మహాసభల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పరిస్థితులపై ప్రధానమైన చర్చలు జరుగుతాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన వాగ్దానాలు, అనుసరిస్తున్న విధానాలపై పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున చర్చించి పోరాటాలకు ప్రజల్ని మరోమారు సిద్దం చేసేందుకే ఈ బస్సుయాత్రను ప్రారంభిస్తున్నామని, ఈ ప్రచార యాత్ర నేటి నుండి వారం రోజుల పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాల్లో పర్యటించి పాలకవర్గాల విధానాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. అంతే కాకుండా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో పాటు జిల్లాలో ఉన్న స్థానిక సమస్యలను ఈ మహాసభల్లో చర్చించి ప్రజా ఉద్యమాలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంతో పాటు పార్టీ నిర్మాణం, ప్రజాపునాధిని విస్తరించేందుకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో చర్చించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, బి.సామెల్, యం. చంద్రమోహన్, డి.జగదీష్ జి.కవిత, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.కిషన్, ఇ.నర్సింహా, ఏ. నర్సింహా, కె.జగన్, గోరెంకల నర్సింహా, తులసీగారి నర్సింహా, ఐ.భాస్కర్, కె.శంకర్, కె.శ్రీరామ్ మూర్తి, బి.శంకరయ్య,కె.వెంకటకృష్ణ, డి.శ్రీధర్, ప్రజనాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం.జె వినోద్ కుమార్, జీ. గణేష్, ప్రకాష్ కారత్, బి.శంకర్, కె.సత్యం, రవిందర్ రావ్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...