బిజెపి, టీఆరెస్ ఇద్దరు తోడు దొంగలే
టి.పి.సి.సి నాయకులు జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల, డిసెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రము లోని టీఆరెస్ ప్రభుత్వం తోడు దొంగ లై రైతు లను మోసం చేస్తున్న విషయం మరిచి స్థానిక పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ రాష్ట్ర ప్రభుత్వంను విమర్శించడం స్థానిక టీఆరెస్ ఎమ్మెల్యే బిజెపి ని విమర్శించడం ఇద్దరు కూడబల్కొని రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. సోమవారం రోజున స్థానిక పత్రికా విలేకరులతో మాట్లాడుచు గత పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని తనను నిజామాబాదు ఎంపీ గా గెలిపిస్తే కేవలం ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకో స్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన అరవింద్ నేటికీ పసుపు బోర్డు ఎందుకు తెలీదు పసుపు కు మద్దత్తు ధర ఎందుకు తేలేదు అని జువ్వాడి కృష్ణారావు నిలదీశారు అలాగే మూత పడ్డ నిజాం చక్కెర కర్మాగారం ప్రభుత్వరంగంలో నడుపుతమని ఒకవేళ ప్రభుత్వం నడపటం కాదంటే తాను స్వంత నిధులు ఖర్చు పెట్టిఅయినా ఫ్యాక్టరీ నడుపుతనని హామీలు ఇచ్చిన అరవింద్ ఎందుకు ఫ్యాక్టరీ ప్రారంబించ లేదని ప్రశ్నించరు కాంగ్రెస్ పార్టీ గత 60సంవత్సరాలకాలం లో ఏరోజుకూడా రైతు లకు ధాన్యం తో పాటు ఇతర పంటలకొనుగోలు విషయంలో ఏఇబ్బంది కలగకుండా ఎఫ్ సి ఐ ద్వారా కొనుగోలు చేసిందని వరికీ మద్దత్తు ధర పైన 100రూపాయలు బోనస్ కూడా ఇచ్చామని కృష్ణారావు గుర్తు చేశారు మార్క్ ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయకుండా రైతులు నష్టపోయేల ఎందుకు వ్యవహారి స్తున్నారో ధర్మపురి అరవింద్ ప్రజలకు చెప్పాలని కృష్ణారావు సూటిగా ప్రశ్నించారురా రైస్ అని బాయ్ల్డ్ రైస్ అని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రాని కృష్ణారావు అన్నారు 2014 సంవత్సరమ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీ దేశంలో బిజెపి కి అధికారం ఇస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగలు ఇస్తాం అని హామీలు ఇచ్చారనిఏడు సంవత్సరాలనుండి దేశంలో 14కోట్ల ఉద్యోగలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని అలాగే రాష్ట్రము లో టీఆరెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఇంటికి ఒక్కఉద్యోగం ఇస్తాం అని కేసీఆర్ హామీలు ఇచ్చారని మరి ఆ ఉద్యోగలు ఏమయ్యా యని జువ్వాడి కృష్ణారావు ప్రశ్నించారు దేశం లోని కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో మాదిరిగా రైతులు పండించి న అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తఉ లకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని కృష్ణారావు డిమాండ్ చేశారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...