నకిలీ సరుకులకు అడ్డాగా మారిన మధిర
మధిర నవంబ 29 ప్రజాపాలన ప్రతినిధి : మధిర అడ్డాగా నకిలీ సరుకులుఇంకా మనం తినే తినుబండారాలలో ఎన్ని వస్తువులు నకిలీ నమ్ముతున్నారో. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులు ఇప్పటికే ముగ్గురు వ్యాపారుల పై కేసులు నమోదు చేసిన పోలీసులు. ఏం కొనాలన్నాఏం తినాలన్నా ఆందోళన చెందుతున్న ప్రజలుఆంధ్రా నుంచి నకిలీవి తెచ్చి తెలంగాణలో అమ్మకాలు. మధిర కేంద్రంగా నడుస్తున్న నకిలీ వ్యాపారాలు. చోద్యం చూస్తున్న సంబంధిత కంపెనీలు, అధికారులు. నకిలీ సరుకుల అమ్మే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. మధిర నియోజకవర్గ కేంద్రంలో నకిలీల కలకలం బయటపడటంతో ప్రజలు మరింత భయాందోళనలు చెందుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం చక్ర గోల్డ్ టీ పొడి నకిలీవి తీసుకువచ్చి తక్కువ ధరకు అమ్మకాలు చేపడుతున్న వైనాన్ని టౌన్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు ఈ విషయాన్ని మరవకముందే మరో నకిలీ కలకలం లేవడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం సాయంత్రం రాయపట్నం రోడ్లో పల్లపోతు శ్రీను కిరాణా దుకాణంలో పారాషూట్ కొబ్బరినూనె అమ్మకాలు చేపడుతున్న వైనాన్ని టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ చేధించి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీంతో ప్రజల్లోఅనుమానాలువ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది మధిరలో ఏ ఏ వస్తువులు నకిలీవి తీసుకొచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. ధనార్జనే లాభంగా అక్రమ సంపాదనే ధ్యేయంగా కొంతమంది వ్యాపారులు ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాల నుండి నకిలీ వస్తువులను అతి తక్కువ ధరకు తీసుకువచ్చి ఎక్కువ ధరకు అమ్మకాలు చేపడుతూ అడ్డగోలుగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణ మొన్న చక్ర గోళ్ళు నకిలీ టీ పొడి నేడు పారాషూట్ కొబ్బరినూనె అమ్మకాలు. ఈ పరిస్థితులను గమనించిన ప్రజలు ఇంకా మనం తినే తినుబండారాల వస్తువులలో, ఒంటికి పెట్టుకునే సబ్బుల్లో, ముఖానికి రాసుకుని సుగంధ ద్రవ్యాలలో ఎన్ని నకిలీ ఉన్నాయో..! అనే ఆందోళనకు గురవుతున్నారు. ఏ వ్యాపారీని నమ్మాలి కొంతమంది వ్యాపారులు దేవుడు బొమ్మలు పెట్టి పూజలు చేస్తూ బయట సమాజానికి ఉన్నతమైన వ్యక్తులు గా కనిపిస్తున్నారు. తీరా చూస్తే నకిలీ సరుకులు అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డ తున్నారు. మానవత్వాన్ని మరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కొందరి అక్రమ వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మధిర ప్రాంత ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. కొంతమంది వ్యాపారులు డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని నైతిక విలువలు దిగజారి మనుషులు తినే ఆహారాన్ని, వాడే వస్తువులను నకిలీ వి తీసుకొచ్చి ఈ విధంగా అమ్మకాలు చేపడుతూ ఎంతమంది ప్రాణాలకు హని కలిగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వివిధ వస్తువులు కి సంబంధించిన ఒరిజినల్ కంపెనీ యాజమాన్యాలు స్పందించి మీ వస్తువులను నకిలీ చేసి అమ్మకాలు చేపడుతున్నారో.ఎల్లే లేదా!తెలుసుకోవాలని అదేవిధంగా మధిర కేంద్రంగా జరుగుతున్న నకిలీ వ్యాపారాలపై పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఉక్కుపాదం మోపాలని సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నకిలీ సరుకుల బారి నుండి ప్రజలను కాపాడాలని మధిర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...