టీఆరెస్, బిజెపి రెండూ పార్టీ లు తోడు దొంగలే
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణా రాష్ట్రము లో రైతులు భారత దేశ రైతులు నరేంద్ర మోడీ కేసీఆర్ ల ప్రమేయం ఉన్న గుజరాత్ కు చెందిన ఆధాని అంబానీల చేతుల్లో మోసపోతున్నారుమోడీ కేసీఆర్ ల మధ్య కుదిరిన చీకటి ఒప్పందంలో భాగంగానే మోడీ తెచ్చిన రైతు వ్యతిరేకనల్ల చట్టాల పైన గుట్టు చప్పుడు కాకుండా కేసీఆర్ మద్దత్తు ఇచ్చాడు తెలంగాణాలో భారత దేశంలో రైతులపరిస్థితి ఆగం కావడనికి వీళ్ళు తెచ్చిన ఈ నల్ల చట్టాలు కారణం సమస్యలు తీర్చాలి సిన కేసీఆర్ బండి సంజయ్ లు ధర్నాలు చేస్తాము అని చెప్పి వారి చేతకాని తనాన్ని బయటపెట్టుకోని ప్రజల దృష్టిలో దోశులు అయ్యారు అరవింద్ గారు పసుపు పంటకు మద్దత్తు ధర ఇప్పిస్తా చెరుకు ఫ్యాకటరి స్వంత నిధులతో ప్రారంభం చేస్తా అని రాసి ఇచ్చిన బాండ్ పేపర్ హామీలు ఏమయ్యాయి. గత 70సంవత్సరాలనుండి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రాష్ట్రములో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసింది రైతు రాజ్యం అంటే ఇలాగే ఉండాలి అన్న పాలనచేసింది కాంగ్రెస్ పార్టీ వర్షాకాలంలో రైతులు పండించిన ధాన్యం రా రైస్ గాను వేసo గి లో బాయ్ల్డ్ (ఉప్పుడు బియ్యం) గా ఉపయోగపడతాయ్ ఇది భారత దేశంలో అందరికి తెలిసిన విషయం అయితే మన స్థానిక పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మాత్రం కేంద్రం బాయ్ల్డ్ రైస్ కోసం రబీ లో వడ్లు కోనము అని చెప్పడం రాష్ట్రము కొనాలి అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ధర్నా చేయడం రాష్ట్రములో పండించిన పంట ప్రతి గింజ కొంటాం అని చెప్పిన టీఆరెస్ ప్రభుత్వం ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదా రెండు అధికారపార్టీలు ధర్నాలు చేస్తే మరి ధాన్యం ఎవరు కొనాలి ఇప్పటికైనా రెండు పార్టీలు రాజకీయ ఎత్తు గడలు మాని రైతులను ఆదుకోవాలి కేంద్రం కొత్తగా తెచ్చిన రైతు వ్యతిరేకనల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలి.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...