ముదిరాజ్ లను గ్రూపు డి నుండి గ్రూపు ఎ లోకి మార్చడమే లక్ష్యం
రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 ( ప్రజాపాలన ) : ముదిరాజ్ లను గ్రూపు డి నుండి గ్రూపు ఎ లోకి మార్చాలనే లక్ష్యం ప్రతి ఒక్కరి ఆశయం కావాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని కాసాని జ్ఞానేశ్వర్ ఫామ్ హౌజ్ లో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముదిరాజ్ గర్జన సభ ఏర్పాటుకు కోటి ముప్పై లక్షల ముదిరాజ్ బంధువులు హాజరయ్యారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి హృదయంలో నేను ముదిరాజ్ నని స్వాభిమానం ఉప్పొంగాలని సూచించారు. ముదిరాజ్ ల ఆశయాలు, లక్ష్యాల సాధనకు సమైక్యంగా, సమన్వయంతో కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. జింఖానా గ్రౌండ్ కు ప్రతి నియోజకవర్గం నుండి వంద మందికి తగ్గకుండా కదలాలని వివరించారు. ముదిరాజులు సామూహిక గళమెత్తి తమ వాణిని ఘంటా పథంగా వినిపించాలని చెప్పారు. ప్రతి ఊరిలోని ముదిరాజ్ లను చైతన్యం చేయాలని కోరారు. గ్రామ వార్డు నుండి ఎంపి వరకు రాజకీయ పదవులలో కొనసాగేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ లు పరస్పరం సహకార ధోరణితో రామదండులా పాదయాత్రలో పాల్గొనాలని అన్నారు. రాజకీయ పార్టీల కుటిల నీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. ముదిరాజ్ ల ఐక్యతను దెబ్బతీసే విధానాలను తూర్పారబట్టాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకింటించిన జనాభాలో 20 శాతం ముదిరాజ్ లు ఉన్నారని గుర్తు చేశారు. హైదరాబాదు నగరంలో ముదిరాజ్ ల సభతో దద్దరిల్లేలా సభ జరుగనున్నదని చెప్పారు. మరో ప్రపంచం మాదిరిగా మరో ప్రభంజనాన్ని సృష్టించి చరిత్ర తిరగ రాయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. జిఒ ఎంఎస్ సంఖ్య 15 ను అమలులోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పై వత్తిడి చేస్తామని భరోసా కల్పించారు. ప్రభుత్వ పాలకులకు కనువిప్పు కలిగే విధంగా సభ జరుగనున్నదని తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ మత్స్య సహకార సంఘం డైరెక్టర్ చినంగి వెంకటేశం ముదిరాజ్, ముదిరాజ్ యువనాయకుడు కాసాని వీరేష్ ముదిరాజ్, వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు గోవింద్ లక్ష్మణ్ రావు ముదిరాజ్, మహిళా ప్రధాన కార్యదర్శి సావిత్రి, కౌన్సిలర్లు కుమ్మర్పల్లి గోపాల్ ముదిరాజ్, ఆర్.నర్సిములు ముదిరాజ్, దుద్యాల లక్ష్మణ్ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు క్రిష్ణ ముదిరాజ్, రాష్ట్ర ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి అంబటి చంద్రయ్య తదితర ముదిరాజ్ బంధువులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...