ఆర్టీసీ వేతనాలు సకాలంలో మంజూరు చేయాలి
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాద గోని జంగయ్యగౌడ్ సోమవారం ముఖ్య నాయకుల తో కలిసి మాట్లాడుతూ 20 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సకాలంలో వేతనాలు మంజూరు చేయక నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ సమయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం వేతనాలు సకాలంలో చెల్లించక ఇబ్బందులకు గురి చేయటం సరైన పద్ధతి కాదు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పటు అయితే ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తాను ఆర్టీసీ కార్మికుల ను అన్ని విధాలుగా అఫుకుంటాం అని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పటమే కాకుండా సకాలంలో వేతనాలు కూడా సకాలంలో మంజూరు చేయటం లేదు అని ఆర్టీసీ కార్మికులు ఆందోళ చెందుతున్నారు. నెల రాగానే ఇంటిలో ఎన్నో ఖర్చులు ఉంటాయి 20వ తేది వరకు కూడా వేతనాలు రాక పోవటంతో సమయానికి ఖర్చులకు డబ్బులు అందక ఆర్టీసీ కార్మికులు అప్పులు చేసి మరీ జీవనం సాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే మా బ్రతుకులు మారతాయి మాకు మంచి రోజులు వొస్తాయి అనుకున్నాం గాని వేతనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది అనుకోలేదు అన్నారు స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రతి నెల ఒకటవ తేదీ రోజు ఆర్టీసీ కార్మికుల వేతనాలు తమ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేవి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 15వ తేదీ దాటితే కానీ వేతనాలు రావటం లేదన్నారు. ఈ నెల20వ తేదీ వచ్చినా ఇప్పట్టి వరకు ఆర్టీసీ కార్మికుల కు వేతనాలు చెల్లించక పోవటం సిగ్గు చేటు అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల వేతనాలు వెంటనే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి నెల సకాలంలో వేతనాలుమంజూరు చేయాలి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచాల మండలం వైయస్సార్ పార్టీ నాయకుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్, యాచారం మండలం వైయస్సార్ పార్టీ నాయకుడు పంది జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...