ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలి
రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేతను నిలిపివేయాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జగన్
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23 ప్రజా పాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, రీయంబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇబ్రహీంపట్నం పాషా, నరహరి స్మారక కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాలు 2019-2020, 2020-2021 విద్యాసంవత్సరాల ఉపకార వేతనాలు, రీయంబర్స్ మెంట్స్ మొత్తం 3,850 కోట్లు రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అంతకంటే ముందు సంవత్సరాలు కూడా బి.సి.విద్యార్ధుల ఉపకార వేతనాలు పెండింగ్ ఉన్నాయన్నారు. కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులు వేరే కోర్సుల్లో చేరాలంటే వారి ఫీజులు బకాయిలు ఉన్నాయని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు వారి సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. ఫలితంగా విద్యార్ధులే ఫిజులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.సి., ఎస్.టి. విద్యార్ధులకు ఉపకార వేతనాలకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఇతర శాఖలు వాడుకోని రాష్ట్ర విద్యార్ధులకు ఇవ్వడం లేదు. బడ్జెట్ కాలేజీలు, మధ్యతరగతి కాలేజీలు ప్రధానంగా ఫీజు రీయంబర్స్ మెంట్స్ ఆధారపడి నడుస్తున్న విద్యాసంస్థలు మూతపడుతున్నాయి.వారు రోడ్డున పడే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నిత్యవసర ధరలు పెరిగిన విద్యార్థుల ఉపకార వేతనాలు పెరగడం లేదు. తక్షణమే పెంచి అమలు చేయాలి. ఉపకార వేతనాలు రాకపోవడంతో ఫిజులు కట్టలేక ఈ మధ్యే లావణ్య అనే ఇంజనీరింగ్ విద్యార్ధిని వనపర్తిలో ఆత్మహత్య చేసుకుంది. విధ్యార్ధులు చనిపోతున్న ప్రభుత్వం స్పందించడంలేదు. ఎన్నికల సందర్భంగా ఖర్చు చేస్తున్న డబ్బు లో పావువంతు నిధులు కేటాయించిన ఈ సమస్య తీరీపోతుంది.కానీ ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. పాఠశాలలు నడవటమే లేదని, విద్యార్థుల నమోదు పూర్తి స్థాయిలో జరగనేలేదని, సంక్షేమ హాస్టళ్ళు తెరవక పోవటంతో అనుబంధ పాఠశాలల్లో అడ్మిషన్లు లేనే లేవని, కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల క్యాడర్ విభజన ఓ కొలిక్కి రానేలేదని, ఇంతటి అస్తవ్యస్త పరిస్థితుల్లో హడావుడిగా ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) చేయాల్సిన అవసరం విద్యాశాఖకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. భవిష్యత్తులో టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడుతున్నదని, పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన పూర్తి స్థాయిలో ప్రారంభమై, విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత తాజా గణాంకాల ఆధారంగా మాత్రమే రేషనలైజేషన్ గురించి ఆలోచించాలని అప్పటివరకు రేషనలైజేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న టిచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మద్దెల శ్రీకాంత్, నాయకులు తరంగ్, సీహెచ్ వినోద్, సీహెచ్ సాయి కుమార్, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...