మత్స్యకారుల హక్కులకై ఉద్యమిద్దాం
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం TMKMKS సభ్యత్వ కార్యక్రమం సోమవారం ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సంఘం జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరెంకల నర్సింహ్మా అధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రావనమోని మల్లీశ్వరి భర్త రావనమోని జంగయ్య, ఎం పి టి సి పిట్టల అనసూయ భర్త సీతయ్య, సంఘం మండల అధ్యక్షులు రావనమోని రాజు కు సోసైటి డైరెక్టర్లకు సభ్యత్వం ఇచ్చి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘం ఏర్పడి 20 సం, రాలు కావుస్తుందని అప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్వాప్తంగా అనేక ఉద్యమాలు నిర్మించమని ప్రధానంగా జిల్లాలో చెరువులు కుంటలను భుకబ్జాదారుల నుండి రక్షించాలని, చెరువులు కుంటలపై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉండాలని, ప్రతి మత్స్యకార సొసైటీకి 10 లక్షల రూ 100 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చి అదుకోవాలని, మత్స్యకారులకు ఉచితంగా నాణ్యమైన 3 అంగుళాల చేప పిల్లలను ఉచితంగా ఇవ్వాలని, ప్రతి గ్రామంలో మత్స్యకారులకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన ఫలితంగా ఇప్పుడు కొన్నింటిని మాత్రమే సాధించుకున్నగాని, ఇంకా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి అన్నారు. అందులో ప్రధానంగా ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రమే తాయిలాలు ప్రకటించి నట్లు ఐదు సంవత్సరాల ఒక్క సారి మత్స్యకారులకు ఎర వేస్తున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. అలా కాకుండా ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ఎన్ సి డి సి ద్వారా రెండో విడత మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందజేయాలని, ప్రతి సొసైటీ సభ్యునికి మోటార్ సైకిళ్ళు ఇవ్వాలని,ప్రతి మండల కేంద్రంలో 25 లక్షల రూ వ్యయంతో చేపల మార్కెట్ నిర్మించాలని,50 సంవత్సారాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి వెంటనే పించను ఇవ్వాలని,సహజంగా మరణించిన మత్స్యకారులకు 6లక్షల రూ ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, వయస్సు పరిమితి 60 సంరాల వరకు పెంచాలని, కరోనాలో భారీగా నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు 6 నెలలు పాటు ఆర్థిక సాయం చేయాలని, నూతన మత్స్య సొసైటీల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని, డిమాండ్ చేసారు. ఈ సమస్యలపై భవిష్యత్తులో అనేక ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు రావనమోని రాజు, రావనమోని బుగ్గ రాములు, ముత్యాలు, సత్తయ్య, మండల నాయకులు జి.కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు యాట శంకర్, కార్యదర్శి పొన్నల శ్రీనివాస్, రావనమోని రాజు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...