గులాబీ భరోసాతో కార్యకర్తకు కొండంత అండ
వికారాబాద్ నియోజకవర్గం సభ్యత్వ లక్ష్యం 50 వేలు
గులాబీ భరోసా కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 15 ( ప్రజాపాలన ) : టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రతి కార్యకర్తకు ఆర్థిక భద్రత ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం మోమిన్పేట్ మండలానికి చెందిన దుర్గంచెరువు, వెల్చాల్, రాంనాథ్గుడుపల్లి, మల్ రెడ్డి గూడ, గోవిందపూర్ గ్రామాలలో పార్టీ మండల అధ్యక్షుడు చీమల్దరి సర్పంచ్ నాసన్ పల్లి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వం, జెండా ఆవిష్కరణ " గులాబీ భరోసా " అనే కార్యక్రంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండేళ్ళకు ఒకసారి వచ్చే పార్టీ సభ్యత్వ పండుగలో ప్రతి ఒక్కరూ విధిగా సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల బీమా సౌకర్యం కలదు అని గుర్తు చేశారు. అనుకోని సంఘటన జరిగి కార్యకర్త చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ఆర్థిక సహకారం అందుతుందని పేర్కొన్నారు. పట్ట భద్రుల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున మీ సమస్యలను పరిష్కరించడానికి ఏ అధికారి రాడు అని వివరించారు. గత నెల రోజుల క్రితం నుండి గ్రామ సమస్యలు పరిష్కరించడానికి " మీతో నేను " అనే కార్యక్రమంతో ప్రతి గ్రామానికి వస్తున్నానని చెప్పారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత మళ్ళీ సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామానికి వస్తానని విశ్వాసం వ్యక్తపరిచారు. అప్పటి వరకు మీ సమస్యలను కాకుండా సభ్యత్వాన్ని పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ సభ్యత్వం 60 లక్షల పై చిలుకు ఉందని తెలిపారు. టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నాసన్ పల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేయస్సు కొరకు మనమందరం సభ్యత్వాన్ని చేద్దామని పిలుపునిచ్చారు. మనక అప్పగించిన లక్ష్యాన్ని అన్ని మండలాల కంటే ఎక్కువ సభ్యత్వాన్ని చేసి ఆదర్శంగా నిలుద్దామని వివరించారు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ ఉండదని కార్యకర్తలను చైతన్యం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ బి.విజయ్ కుమార్, దుర్గంచెరువు సర్పంచ్ హరిశంకర్, రాంనాథ్ గుడుపల్లి సర్పంచ్ జగదీశ్వర్, టిఆర్ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, షఫీ, సుభాన్ రెడ్డి, గ్రామాల సర్పంచులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...