మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సిహ్మా ప్రధమ వర్ధంతి గోడపత్రిక విడుదల
ఇబ్రహీంపట్నం, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : సీపీఎం పార్టీ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ మస్కు నర్సింహా గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం పాషా, నరహరి స్మారక కేంద్రంలో మస్కు నర్సింహా. మొదటి వర్ధంతి సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సాగర్. సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దుబ్బాక రామ్ చందర్. ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కామ్రేడ్ మస్కునరసింహ చిన్నతనంలోనే విద్యార్థి దశలోనే ఎస్ ఎఫ్ ఐ ఉద్యమాలు మొదలుకొని ప్రజా ఉద్యమాల వైపు మొగ్గుచూపి ఎర్రజెండాలు చేతబట్టి అనేక కూలి పోరాటాల్లో భూమి పోరాటాల్లో అనేక గ్రామాలు తిరుగుతూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున పోరాటాలు చేసిన పోరాట వీరుడు అని మస్కునరసింహంను కొనియాడారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై తన చివరి ప్రాణం ఉన్నంత వరకు ఎత్తిన ఎర్ర జెండా దించకుండా ప్రజా సమస్యలపై నిరంతరం తపించిన వ్యక్తి. పార్టీ ఇచ్చిన పదవి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2004 నుండి 2009 వరకు కొనసాగారు ఐదు సంవత్సరాల కాలంలో తన పదవిని ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించారు. మన ఎమ్మెల్యే గెలిచిన ప్రారంభంలోనే నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని నియోజకవర్గంలో పర్యటించనున్న విధంగా కృషి చేసి నియోజకవర్గంలోని సమస్యలను ఈ ప్రాంతంలో కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మొదటి విడత 72 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అన్ని గ్రామాలకు పైపులైన్ల ద్వారా కామ్రేడ్ నరసింహ గరని. అన్నారు. రెండో దఫా నిధులు రాకపోవడం వల్ల మరియు ఇబ్రహీంపట్నం నుండి హైదరాబాద్ వరకు ఫోర్ లైన్ రోడ్లు లేకపోవడం వల్ల అనేక మంది యువకుల ప్రాణాలు పోతున్నాయని వెంటనే ఫోర్ లైన్ రోడ్ రావాలని 5 వేల మందిని సమీకరించి హైదరాబాద్ వరకు పాదయాత్ర ఘనత మస్కు నర్సింహా గారిది అన్నారు. జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కాలేజీ ల కోసం జూనియర్ కళాశాల కోసం శ్రమించి జిల్లా వ్యాప్తంగా 2 డిగ్రీ కళాశాలలో 19 జూనియర్ కళాశాల సాధించిన వ్యక్తి పోరాటం కోసం అనేక లాఠీచార్జిలు, అరెస్టులు కేసులు సైతం లెక్కచేయకుండా పోరాడి వేలాది ఇళ్లస్థలాలు సాధించిన పోరాట పటిమ కలిగిన నాయకుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను ఎండగడుతూ పార్టీ ఇచ్చిన పిలుపు లన్నిటిని కూర్చో తప్పకుండా అమలు పరిచే దానికోసం అం పరితపించే వ్యక్తి చనిపోవడం జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు సిపిఎం పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి పనిచేయాలని అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. జూలై 27న ఆయన ప్రధమ వర్ధంతి సభ ఇబ్రహీంపట్నం లోని శాస్త్ర గార్డెన్ లో జరుగుతుందని అన్నారు. ఈ సభకి సిపిఎం రాష్ట్ర రథసారధి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ చెరుపల్లి సీతారాములు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జాన్ వెస్లీ పాల్గొని ప్రసంగిస్తారు. కావున జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని అన్ని గ్రామాల ప్రజలు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నర్సింహా గారి ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ గోడపత్రిక విడుదల కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు రమేష్, జిల్లా కోర్ కమిటీ సభ్యులు బి.సామెల్, బి.మధుసూదన్ రెడ్డి, ఎం చంద్రమోహన్, కమిటీ సభ్యులు ఇ.నర్సింహా, కే జగన్, కిసరా నర్సిరెడ్డి, నాయకులు p.అంజయ్య, డి. కిషన్, జి. కవిత, ఎస్. రాజు, ప్రకాష్, ch. ఏల్లేష్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...