మండల కార్యాలయం ముందు బీజేపీ నేతల ధర్నా
తహసీల్దార్ ను, విఆర్ఏ సస్పెండ్ చెయ్యాలని బీజేపీ నాయకులడిమాండ్
జిన్నారం, జులై 14, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులకు జిన్నారం తాహసిల్దార్ దశరథ్, రెవెన్యూ సిబ్బంది కొమ్ముకాస్తున్నారని జిన్నారం మండల బిజెపి పార్టీ నాయకులు, జిల్లా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి ఆరోపిస్తున్నారు. బుధవారం జిన్నారం, బొల్లారం కి చెందిన బిజెపి నాయకులు మండలంలోని ఆయా గ్రామాల రైతులతో కలిసి తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తాహసిల్దార్ దశరథ్, వీఆర్ఏ వెంకటేష్ పనితీరుకు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ మండలంలోని రైతులకు చెందిన వ్యవసాయ భూములను ప్రభుత్వ భూములను తాహసిల్దార్, విఆర్ఏ లు కలిసి అధికార పార్టీకి చెందిన నాయకులకు కట్టబెడుతున్నారని, జిన్నారం బొల్లారం ప్రాంతాలలో చెరువులు కుంటలు కబ్జాలకు గురవుతున్నయని ఫిర్యాదు చేసిన పట్టించు కోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బంది అధికారుల తీరు మార్చుకోకపోతే మునుముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పెద్దమ్మ గూడెం గ్రామానికి చెందిన రైతులపై వీఆర్ఏ వెంకటేష్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తంచేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తాహసిల్దార్ విఆర్ఏ లను జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న నిరసనకారులను పోలీసులు జోక్యం చేసుకుని ధర్నా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవీందర్ రెడ్డి, బిజెపి నాయకులు శివసాయి, రాజిరెడ్డి, దుబ్బ శ్రీను, రమేష్, పల్నాటి శ్రీనివాస్, బుక్క బిక్షపతి, సుధాకర్, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...