వేయని కరోనా టీకాకు - పత్రం
యాదాద్రి – భువనగిరి జూలై 11 ప్రజాపాలన : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అందరి బాటుకులను కుదేలు చేసింది. కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం వివిధ రకాల వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చింది. 18 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేశాయి. వ్యాక్సిన్ అమలు పరచడంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా అవకతవకలు జరుగుతున్నాయి. మచ్చుకు కొన్ని చూడండి. బీహార్ రాష్ట్రం చాప్రలో ఆరోగ్య సిబ్బంది సిరంజీలు మందు ఎక్కించండి వాక్సిన్ వేశారనే వార్తా చక్కర్లు కొడుతున్నది. ఉత్తర్ ప్రదేశ్ అక్బర్ పూర్, మర్ హౌలీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 50 సంవత్సరాల మహిళకు ఏకంగా రెండు వ్యాక్సిన్ లు వచ్చినట్టు వార్త చక్కర్లు. అలిఘర్ జిల్లాలో 29 వాక్సిన్ నింపిన సిరంజీలు చెత్త బుట్టలో పడవేసినది అనే కారణంగా ఆరోగ్య కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఇలాంటి సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకున్నది. భువనగిరి మండలానికి చెందిన ఒక మహిళ తనకు తెలిసిన వారి ద్వారా కోవిడ్ ఆప్ లో మొదటి డోస్ వ్యాక్సిన్ కోసం ఏప్రిల్ 18వ తేదీన పేరు నమోదు చేసుకున్నది. ఐ.డి.30737923584300 నెంబర్ తో రిజిస్టర్ ఐనట్లు సెల్ ఫోన్ కు సంక్షిప్త సందేశం అందినది. తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏప్రిల్ 19వ తేదీన సాయంత్రం 8.02 గంటలకు వాక్సిన్ మొదటి డోస్ బ్యాచ్ నెంబర్ : 41212054 "ఏ.మాధవి" అనే ఆరోగ్య కార్యకర్త విజయవంతంగా వేసినట్లు సెల్ ఫోన్ కు సంక్షిప్త సందేశం అందినది. సదరు మహిళ అసలు తను ఆ రోజు తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్లలేదని చెబుతున్నది. కానీ తన ఆధార్ పైన వేరే ఎవరికో మొదటి డోస్ వ్యాక్సిన్ వేసి తనకు వేసినట్లు రికార్డులలో నమోదు చేసినట్లు కనిపిస్తోంది. ఆరోపణ ఉన్నది. తిరిగి జులై 9 వ తేదీన సెల్ ఫోన్ కు సంక్షిప్త సందేశం అందినది. సారాంశం ఏమిటంటే వ్యాక్సిన్ రెండో డోస్ చివరి తేదీ జులై 12న ఉన్నది పేరు నమోదు చేసుకోవాలని ఆదేశం. అసలు వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు ఇలాంటి అసత్య సమాచారం రావడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకాడుతున్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడాలి అని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మంచి పనికి తూట్లు పడుతున్నాయి. ఇలాంటి తప్పిదాలను పై అధికారులు వెంటనే గుర్తించి ముందు ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసి ప్రజలకు వ్యాక్సిన్ పైన నమ్మకం కలిగే విధంగా పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...