కరోనా కష్టం కాలంలో అండగా నిలుస్తున్న ఉపాధ్యాయుడు
బోనకల్, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : సామాజిక సేవ లక్ష్యంగా కరోనా మొదటి వేవ్ ప్రారంభం అయినప్పటి నుండి నేటివరకు కరోనా బాధితుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతున్న మేటి ఉపాధ్యాయుడు గుగులోతు. రామకృష్ణ, బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన రామకృష్ణ. కరోనా మొదటి వేవేలో ఉచిత హోమియో మందులుఈ పంపిణీ చేయడం జరిగింది. కరోనా బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలనుచైతన్యం చేయడం జరిగింది. మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. కరోనా ను కట్టడి చేయడంలో ప్రధాన భూమిక వహిస్తున్న రక్షకభటులను సన్మానించడం జరిగింది తన బామ్మర్ది డాక్టర్ కేశవ నాయక్ సహకారంతో ఎంతో మందికి కి కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు మరియు ఆన్లైన్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. కరోనా బారిన పడి చనిపోయిన భాణోతు స్వాతి అంత్యక్రియలు నిర్వహించడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ, మండల ఉపాధ్యాయుల చేయూత తో 10,000 పదివేలు విలువచేసే నిత్యావసర వస్తువులను ఖమ్మంలోని వికలాంగులకు పంపిణీ చేయడం జరిగింది కరోనా సెకండ్ వేవే లొ అందించిన సామాజిక కార్యక్రమాలు కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్య యాప్ లో ఎంతోమందికి ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ ఉచితంగా చేయడం జరిగింది. తను సొంతంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి డాక్టర్ కేశవ్ నాయక్, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ శ్రీకాంత్ గారిచే సలహాలు, సూచనలు ఇప్పించడం జరిగింది. ఉన్న ఊరు కన్న తల్లిని మర్చిపో రాదని ధ్రుడ సంకల్పంతో తాను జన్మించిన రావినూతల గ్రామానికి తన స్నేహితులు, గ్రామ పెద్దలు ఉపాధ్యాయ మిత్రులు, కుటుంబ సభ్యులు అందించిన సహకారంతో గ్రామ పెద్దల అందరిని కలుపుకుని కరోనా బారిన పడి తీవ్ర మనోవేదనకు గురి అవుతున్న ప్రతి ఒక గడపను సందర్శించి వారికి మనోధైర్యం ఇవ్వటంతో పాటు చికెన్, పండ్లు, కూరగాయలు, రాగి జావా పంపిణీ చేయడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్కు పేస్ ఫీల్డ్, మాస్క్ లు, శానిటేజ్రర్లు పంపిణీ చేయడం జరిగింది బోనకల్ మండల ఉపాధ్యాయులు టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ ఇచ్చిన సహకారంతో 44 వేల రూపాయలను బోడేపూడి ఐసోలేషన్ కేంద్రానికి అందించడంలో చురుకైన పాత్రను పోషించడం జరిగింది. కరోనా బాధితుల రోజువారి ప్రోగ్రెస్ ను తెలుసుకుంటూ డాక్టర్ శ్రీకాంత్ గారిచే వారికి సలహాలు సూచనలు ఇప్పించడం జరిగింది. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల కరోనా బారిన పడకుండా ఉండొచ్చని ప్రజల్లో చైతన్యం కల్పించడం జరిగింది, డాక్టర్ శ్రీకాంత్ గారి కోరిక మేరకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారి సహకారంతో చేతనపౌండేషన్ ద్వారాబోనకల్ పి హెచ్ సి సుమారు లక్ష రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సెంట్రేట్ ను ఇప్పించడం జరిగింది. గ్రామంలోని యువజనుల ను చైతన్యపరిచి కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు కృషి చేయడం జరిగింది. బోనకల్ మండల కేంద్రంలో కరోనా టెస్ట్ కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం అల్పాహార పంపిణీ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ సహకారంతో పాలు పంచుకోవడం జరిగింది, టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ చేయూతతో మానసిక వికలాంగుల కేంద్రం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...