పట్టణ ప్రగతిని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.
ఆధునిక మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం అందరూ కృషి చేయాలి.
సుస్థిరమైన అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ చూపాలి.
జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 6, ప్రజాపాలన : పట్టణ ప్రగతిలో చేపట్టే కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి హెచ్చరిం చారు. జిల్లా కేంద్రంలోని పటేల్ గార్డెన్ లో మూడవ విడత పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పురాణం సతీష్, శాసనస భ్యులు నడిపల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ప్రతిభా సింగ్ లతో కలిసి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణానికి పల్లెలకు చాలా వ్యత్యాసం ఉందని, 46 శాతం మంది ప్రజలు మున్సిపాలిటీలలో నివసిస్తున్నరని అన్నారు. ప్రతి మున్సిపాలిటీని అధునాతనంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నా కలెక్టర్ ఇందుకోసం ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు కృషి చేయాలని కోరారు. గ్రీన్ ట్రీ కోసం కేటాయించిన నిధులను వేరే పనులకు మళ్ళించడానికి వీల్లేదని అన్నారు. మున్సిపాలిటీలలో స్థిరమైన అభివృద్ధి తీసుకురావాలని, భావితరాలు బాగు పడేలా అలోచనలు చేసి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పల్లెలు ప్రగతి బాటలో నడుస్తున్నాయన్న కలెక్టర్ పట్టణ ప్రగతి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పనిచేసే వారిని ప్రోత్సహించాలని, పనిచేయని వారిపై జిల్లా అదనపు కలెక్టర్ చర్యలు తీసుకుంటారని పేర్కొన్న జిల్లాకలెక్టర్ వారిపై జాలి చూపితే అదనపు కలెక్టర్ పై సైతం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఆబాది భూముల్లో అనుమతులు ఇవ్వాలి: ఎమ్మెల్సీ
మున్సిపాలిటీ చట్టాలు కఠినంగా ఉన్నాయని మానవతాదృక్పదంతో వ్యవహారించి ఆబాది భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ పురాణం సతీష్ అధికారులను కోరారు. పేదలకు మంచి జరగడం కోసం ప్రజల తరఫున అధికారులకు అండగా ఉంటామని అన్నారు. త్వరలోనే ప్రతి శాసన సభ్యుడికి రూ 5/- కోట్ల నిధులు రానున్నాయని మున్సిపాలిటీలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల శాసన సభ్యులు నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ మహిళా కౌన్సిలర్లు చైతన్యవంతులు కావాలని సూచించారు. ఇందుకోసం సమస్యలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం కౌన్సిలర్లు తమ భర్తల పై, అన్నదమ్ముల పై ఆధారపడ్డప్పటికి ఒంటరిగా ప్రజల మద్యలో తిరిగి స్వయంగా సమస్యలను పరిష్కరిస్తూ మహిళా నాయకురాళ్ళుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఏడు మున్సిపాలిటీ లకు సంబంధించిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...