సాధికారిత పేరుతో దళితులను మోసం చేస్తున్న కేసిఆర్.
యంసిపిఐ (యు) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ
బెల్లంపల్లి, జూన్ 29, ప్రజాపాలన ప్రతినిధి : ఎస్సీ ఎస్టీ ల సాధికారిత పేరుతో దళితులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని మం సిపిఐ (యు) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ విమర్శించారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణం లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో దళితులకు ఎన్నో వాగ్దానాలు చేసి ఓడ్డెక్కేదాకా ఓడ మల్లప్ప ఒడ్డెక్కాక బోడి మల్లప్పఅన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూములు ఇస్తామని ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇంటికో ఉద్యోగం కలగానే మిగిలి పోయిందని అన్నారు. దళితుల కోసం ఇచ్చిన వాగ్దానాలు చెత్త బుట్టలో పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి పాలనపై, కేసీఆర్ పై ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉందని మళ్ళీ మాయ మాటలతో ప్రజలను బోల్తా కోట్టించడానికి మాటల గారడి చేస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రికి అధికార దాహం డబ్బు తప్ప దళితుల పట్ల నిజమైన ప్రేమ లేదని, సవితి తల్లి ప్రేమ మాత్రమే చూపిస్తున్నాడని పేర్కొన్నారు. అగ్రవర్నాల కుట్రలను, కుతంత్రాలను దళితులంతా, తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రజలంతా గమనిస్తున్నారని, కేసిఆర్ అవలంబిస్తున్న ఈ విధానాలను ఎంసిపిఐ (యు) పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి రమేష్, ధరావత్ బాలు నాయక్, అంబాల రాజు, దుర్గం వీరయ్య, సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...