రైతులు ఋణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 29, ప్రజాపాలన : జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధి, అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందిస్తున్న ఋణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్ తో కలిసి వివిధ బ్యాంక్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ఖరీఫ్ లక్ష్యంగా నెలకు 350 కోట్ల రూపాయల చొప్పున మూడు నెలలకు 1000 కోట్ల రూపాయల పంట రుణాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా బ్యాంకుల వారిగా కేటాయించిన లక్ష్యాలను ప్రణాళికబద్దంగా సాధించేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. మార్చి 31, 2021 నాటికి 6 వేల 97 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉండగా 4 వేల 365 కోట్ల రూపాయలు అడ్వాన్గా అందించడం జరిగిందని పేర్కొన్న కలెక్టర్ వ్యవసాయాభివృద్ధి కోసం 1 వేయి 819 కోట్ల రూపాయలు, సూక్ష్మ తరహా పరిశ్రమల కోసం 239 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. 92 కోట్ల రూపాయలు విద్యా రుణాలు లక్ష్యం కాగా 4 కోట్ల 48 లక్షల రూపాయలు, 184 కోట్ల రూపాయలు గృహ రుణాలు లక్ష్యం కాగా 35 కోట్ల 38 లక్షల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి ముద్ర రుణ సదుపాయం క్రింద 2020-21 సంవత్సరానికి గాను 7 వేల 384 ఖాతాలకు 69 కోట్ల రూపాయలు మంజూరు కాగా 67 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని, ప్రధానమంత్రి స్టాండ్ అప్ ఇండియా పథకం క్రింద 70 యూనిట్లకు గాను 18 కోట్ల రూపాయలు మంజూరు కాగా 17 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి జన్ ధన్ భీమా యోజన పథకం క్రింద జిల్లాలో 1 లక్షా 32 వేల 769 ఖాతాలు తెరువడం జరిగిందని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 89 వేల 853 మంది రైతులకు 1 వేయి 68 కోట్ల రూపాయల పంట రుణాలు అందించడం జరిగిందని, స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి గాను 8 వేల 53 సంఘాలకు 309 కోట్ల రూపాయల రుణం అందించడం జరిగిందని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పంట రుణాలకు గాను 1 వేయి 713 కోట్ల రూపాయలు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలకు గాను 805 కోట్ల రూపాయలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం 541 కోట్ల రూపాయలు, ప్రాధాన్యత రంగాల అభివృద్ధి కోసం 3 వేల 409 కోట్ల రూపాయలుగా మొత్తం రుణ లక్ష్యం 3 వేల 669 కోట్ల రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి క్రింద రుణ సహాయం పొందిన వారు సక్రమంగా తిరిగి చెల్లించి తిరిగి రుణం పొందవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డి.జి.ఎం. అరుణ్కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్రెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలిరాజు, ఎస్.సి. కార్పొరేషన్, బి.సి. కార్పొరేషన్, జిల్లా పరిశ్రమల శాఖ, వివిధ బ్యాంక్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...