ధరఖాస్తు చెసుకున్న ప్రతి ఒక్కరికి హస్టల్ లో వసతి కల్పించాలి.
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శానిటైజర్ అందించాలి.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏఓ కు ఎస్ఎఫ్ఐ వినతి.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన.
ప్రభుత్వ వసతి గృహాల్లో అడ్మిషన్ల కోసం ధరఖాస్తు చెసుకున్న ప్రతి ఒక్కరికి వసతి కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఎఒ కు పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహామ్మారి నేపథ్యంలో ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శానిటైజర్ అందించాలని కోరారు. ఫిబ్రవరి 1 నుండి కరోన నిబంధనలు పాటిస్తు ప్రారంభమైన ప్రభుత్వ విద్యసంస్థల్లో విద్యార్థులకు కనిసం మాస్కులు , శానిటైజర్ ప్రభుత్వం పూర్తిగా అందించడం లెదని పేర్కొన్నారు. మాస్కు లెకపోతె పాఠశాలకు రావద్దు అంటు చెప్తున్నారని తెలిపారు. మరో వైపు చాలా మంది విద్యార్థులు హస్టల్ సౌకర్యం ఉందని కళాశాలలో చేరితే, ప్రస్తుతం అధికారులు మాత్రం కోందరికె అనుమతులు ఉన్నాయంటున్నారని గుర్తుచేశారు. దింతో దూర ప్రాంతాల నుండి వచ్చె విద్యార్థులు అయోమయా స్థితిలో ఉన్నారని వివరించారు.
జిల్లాలో ఉన్నటువంటి సంక్షెమ హస్టళ్ళలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక వార్డెన్లు కనిస సౌకర్యాలు అయిన త్రాగునీరు,మూత్రశాలలు,మరుగుదోడ్లు , విద్యుత్,ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచెసే పార్ట్ టైం వర్కర్స్ ప్రస్తుతం లెకపోవడంతో పాఠశాలలను,బాత్రూంలను శుభ్రం చెయడానికి ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోంటున్న రని జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలనిడిమాండ్ చేశారు. లెని యేడల అందోళన కార్యక్రమాలు చెస్తామాని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు
వినోద్,లవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...