నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందని విధంగా బి జె ఆర్
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పాలన ప్రతినిధి : భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలలో పెట్రోల్, డీజిల్, వంట నూనె మరియు నిత్యవసర సరుకులు పేద ప్రజలకు అందని విధంగా ధరలు పెంచినందుకా భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. బి జె ఆర్ భువనగిరి జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతదేశ చరిత్రలో ఎప్పడు లేని విధంగా పెట్రోల్ డీజిల్ వంట నూనె నిత్యావసర సరుకులు పేద మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితికి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం నిరసిస్తూ హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద మోటార్ సైకిళ్లకు ఆటోలకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలియజేసిన కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద ప్రజలకు కరోనా బారిన పడ్డ కుటుంబాలను ఆదుకోవాలని అటువంటి భారతీయ జనతాపార్టీ నాయకులు సంబరాలు జరుపుకోవడం శోచనీయం ఏడు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో పేద ప్రజల కానీ సామాన్య గాని మధ్యతరగతి ప్రజానీకానికి ఎలాంటి లాభం చెయ్యక కేవలం కొంతమంది కార్పొరేట్ వ్యవస్థలకు భారత ఆర్థిక వ్యవస్థను కట్టబెట్టటం నిరసిస్తూ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగిన ప్రతిరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ దిన దిన వంద రూపాయలు పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, గ్యాస్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, వంట నూనె రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, నిత్యావసరాల రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, ఆర్ధిక వ్యవస్థని నాశనం చేసుకుంటూ పోతున్నారు. నిరుద్యోగాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎన్నడూ లేనివిదంగా రామరాజ్యంలొ దేశంలొ రైతుల ఆత్మహత్యలు లక్షకు పైగా పెరిగారు, దేశంలొ అమ్మాయిల పై అత్యాచారాల, ఘోరాలు రెట్టింపు అయ్యాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అమ్ముకుంటూ పోతున్నారు, ఒబిసిల ప్రతేక్య నిదులు నిలిపివేశారు. ఎయిర్పోర్ట్లు, షిప్ పోర్ట్ లు అమ్ముతున్నారు. రైళ్లను, రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాడికి జీతాలు పెరగట్లేదు కూలి పని చేసేవాడికి పని దొరకట్లేదు కరోనా లాక్ డౌన్ లో అదానీ సంపద 750 % పెరిగింది.అంబానీ సంపద 350 % పెరిగింది. కానీ దేశ సంపద మాత్రం -23 (మైనస్ 23) కి పడిపోయింది, విపత్కర సమయంలో వలస కూలీల కు కడుపేద కూలీలకు రేషన్ కార్డు ఉన్న లేనటువంటి వాళ్లకు నిత్యావసర సరుకులు రోజు కూలీ చేసుకునే పేదవారికి ఇంటికి 7500 రూపాయలు అదేవిధంగా కరోనా బారిన పడి లో చనిపోయిన కుటుంబ పిల్లలను తక్షణమే ప్రత్యక్షంగా ఆదుకునేది భారతీయ జనతా పార్టీ ఏడు సంవత్సరాల సంబరాలు జరుపుకోవడం ప్రజలను అవమానించడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పడిగెల ప్రదీప్ యూత్ కాంగ్రెస్ నాయకులు బట్టు మహేందర్, కసరబోయిన సాయి కుమార్, గాయపాక వెంకటేష్, ఎండి కబీర్, బర్రె మహేందర్, ఎండి ఫయాజ్, గుడ్డేనకి ప్రమోద్, మధు బాబు, ఇటుకల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...