అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా రోగులకు మెరుగైన సేవలు అందించాలి
సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క
మధిర మే 31 ప్రజా పాలన ప్రతినిధిన న్యూస్ అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా రోగులకు మెరుగైన సేవలు అందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం మధిర మీడియా మరియు అధికారులతో భట్టి విక్రమార్క జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కరోనాపై అధికారులను, డిక్టర్లను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధిరలో రోజుకి ఎన్ని టెస్టులు చేస్తున్నారు? ఎంతమందికి వ్యాక్సిన్ వేస్తున్నారు? కరోనా చికిత్స చేసేందుకు మధిరలో ఎన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చారు? ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగుల నుంచి బిల్లులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తీసుకుంటున్నారా? మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు? గ్రామాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్న రోగులకు భోజనం ఎవరు పెడుతున్నారు? తదితర అంశాలపై అధికారులను, డాక్టర్లను ప్రశ్నించారు. దీనికి తహసీల్దార్ సైదులు ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి సివిల్ ఆస్పత్రి ఇంఛార్జి అనిల్ కుమార్, ఈవో ఆర్ డి రాజారావు సమాధానమిస్తూ రోజుకి 150 మందికి కరోనా పరీక్షలు చేయడం జరుగుతుందని, మధిరలో మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు కోవిడ్ చికిత్స చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. బిల్లులు విషయంపై ఉన్నతాధికారుల నుండి ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో సిబ్బంది కొరత బాగా ఉందని, కోవిడ్ వార్డులో ఏర్పాటుచేసిన 20 బెడ్లు సరిపోవడం లేదని వాటిని 50 బెడ్లుకు పెంచాలని డాక్టర్లు వివరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కరోనా సోకి సీరియస్గా ఉన్నవారిని ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ, రిఫర్ చేసినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు బెడ్ దొరికేవరకు మండల కోవిడ్ టీమ్ పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు సమావేశంలో మాటూరు పేట వైద్యులు వెంకటేష్ పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...