టి ఎన్ టి యు సి ఆధ్వర్యంలో నల్ల రిబ్బనుతో నిరసన తెలిసిన కార్మికులు
మంచిర్యాల టౌన్, మే26, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా సమావేశంలో లో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టి ఎన్ టి యు సి అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా బొగ్గు పరిశ్రమ బహుళజాతి కంపెనీలకు సంస్థలకు దారాదత్తం చేస్తూ కార్మిక చట్టాలను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే రక్షణ ఎల్ఐసి బ్యాంకింగ్ అను బొగ్గు పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయడం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా మార్చడం 12 గంటల పని విధానాన్ని విధానం ప్రవేశపెట్టడం సీఎం పిఎఫ్ ఈపీఎఫ్ లో విలీనం చేయడం కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని హైపవర్ కమిటీ వేతనాలు కట్టి ఇవ్వాలని ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ మే 26న టి ఎన్ టి యు సి ఆధ్వర్యంలో కార్మికులు నల్ల రిబ్బను ధరించి విజయవంతం చేసినారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 24000 చెల్లించాలని గ్రాట్యుటీ పై సీలింగ్ తీసివేసి 1 ఇ 1 2017 నుండి ఇ 10 లక్షల పై గ్రాట్యుటీ సీలింగ్ తీసివేసి అధికారులకు 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కార్మికులకు కూడా 11 2017 నుండి 10 లక్షల పై సీలింగ్ తీసివేసి 20 లక్షల రూపాయలు ఇవ్వాలనీ డిమాండ్ ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ఎస్సీ ఎల్ యు టి ఎన్ టి యు సి అధ్యక్షులు టి మనీ రామ్ సింగ్ జిల్లా అధ్యక్షులు అమానుల్లాఖాన్ ఏరియా ఆర్గనైజర్ ఆడెపు శ్రీనివాస్ ఎండి బుకుర్ రాజయ్య ఎండి హసన్ సిహెచ్ ప్రకాష్ అప్సర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...