మధిర లో ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు
మధిర, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి.. సభను స్థానిక బోడేపూడి భవనం నందు నిర్వహించటం జరిగింది.. సుందరయ్య చిత్రపటానికి సిపిఎం మధిర టౌన్ కార్యదర్శి శీలం నరసింహారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య బాటలో నడవాలని సుందరయ్యను అందరూ psగా పిలుస్తారని తెలిపారు.. సుందరయ్య పేరు తెలియని. తెలుగు వారంటూ ఉండరు అని తెలిపారు ప్రజానాయకుడిగా ఆయన 1919, మే 1 జన్మించిన సుందరయ్య 1985 మే 19న మరణించారు.. ఈయన నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించి సుందరయ్య చిన్ననాటి నుండి ప్రజాస్వామ్య సమానత్వ భావాలను పుణికిపుచ్చుకున్నారు.. గాంధీ నాయకత్వంలో సాగుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడానికి పదిహేడు సంవత్సరాల వయసులోనే స్కూలుకు వదిలి అరెస్టయి రాజమండ్రి బోస్టన్ స్కూల్కు పంపబడ్డాడు. అక్కడే ఆయన కమ్యూనిస్టులు దళిత నాయకులను కలిశాడు.. విడుదలైన వెంటనే తన సొంత గ్రామం అలగానిపాడులో వ్యవసాయ కార్మికులను కూడగట్టి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కూలిరేట్లు తదితర హక్కుల కోసం పోరాటాలు చేసాడు.. తర్వాత అమీర్ హైదర్ ఖాన్ మార్గదర్శకత్వంలో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరాడు.. బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ పై నిషేధం విధించినప్పుడు అనేకమంది కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో చేరే పనిచేయడం ప్రారంభించారు. సుందరయ్య అంత ర్రాష్ట్ర కాంగ్రెస్ ఫాసిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.. అమీర్ హైదర్ ఖాన్ అరెస్టు తర్వాత దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ బాధ్యతను కామ్రేడ్ సుందరయ్య తీసుకున్నారు. ఆయన కృషి తానే అప్పటికే కేరళ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకులుగా ఉన్న ఈఎంఎస్ నంబూద్రిపాద్ కృష్ణపిళ్ళే లాంటి ప్రముఖులంతా కమ్యూనిస్టులు గా మారారు.. 1946_51 కాలంలో ఐదు సంవత్సరాల పాటు సాగిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణా సాయుధ పోరాటానికి కామ్రేడ్ సుందరయ్య ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. సాయుధ దళాలను నడిపించారు. ఆనాటి తెలంగాణాలోని ఫ్యూడల్ దోపిడీని పోరాటానికి దారితీసిన పరిస్థితులు నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్ని ఆ పోరాటంలో పడవ చూపిన పెడధోరణలు కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన విబేధాలు వాటి మూలాలను సవివరంగా పేర్కొంటూ సుందరయ్య తెలంగాణా సాయుధ పోరాటం గుణపాఠం అనే మహా గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మంద సైదులు, టౌన్ కమిటీ సభ్యులు రాధాకృష్ణ, పడకంటి మురళీ, వడ్రాణపు మధు, సిపిఎం నాయకులు వెంకట నర్సయ్య, వడ్త్య లాలూ, అమరయ్య, తదితరులు పాల్గొన్నారు...
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...