కనీస సౌకర్యాలు కల్పించాలని సబ్బని కృష్ణ నిరాహారదీక్ష
బెల్లంపల్లి మే 14 ప్రజా పాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పించాలని ప్రైవేట్ ఆస్పత్రులను జాతీయం చేయాలని ప్రభుత్వ ఆస్పత్రులలో బెడ్ల, ఆక్సిజన్, వైద్య నిపుణుల కొరత లేకుండా చూడాలని ఎం సి పి ఐ యూ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ అన్నారు. బెల్లంపల్లి పట్టణం లోని తన స్వగృహంలో శుక్రవారం నాడు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పించాలని ప్రైవేటు ఆసుపత్రులను జాతీయం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల ఆక్సిజన్ వైద్య నిపుణుల కొరత లేకుండా చూడాలని వెంటనే ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు, అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వలస కూలీలకు అసంఘటిత కార్మికులకు నిత్యావసర వస్తువులతో పాటు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని, సింగరేణిలో లాక్ డౌన్ ప్రకటించి కార్మికులు కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, కరోనా మూడవ విడత కూడా వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులు చెబుతున్న పాలకులకు చీమకుట్టినట్టు లేదని, ముందు జాగ్రత్తగా తగు ఏర్పాట్లు చేయటం లేదని అన్నారు, ప్రైవేటు ఆస్పత్రుల వాళ్లు లక్షలాది రూపాయల బిల్లులు వేస్తూ ప్రజలు ఆస్తులు అమ్ముకొని అప్పులపాలవుతున్న, సరైన వైద్యం అందక చనిపోతున్నా, ముఖ్యమంత్రి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఏ ఒక్క రోజు కూడా సందర్శించకపోవడం చాలా వింతగా, విడ్డూరంగా ఉందని అన్నారు. చనిపోయిన వారిని ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు పూడ్చడానికి కాల్చడానికి సరైన వసతులు సౌకర్యాలు స్థలాలు స్మశాన వాటికలు లేక నదులలో శవాలను మూటలుగట్టి పడేస్తున్న దృశ్యాలను చూస్తుంటే హృదయం ద్రవిస్తుందని, పాలకులకు మాత్రం కనువిప్పు కలగడంలేదని, ఇప్పటికైనా వెంటనే యుద్ధ ప్రాతిపదికన కరోనా పోయేంతవరకు ప్రజల ప్రాణాలతో శవాలతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులను జాతీయం చేయాలని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించాలని, సింగరేణిలో లాక్ డౌన్ ప్రకటించాలని, వలస కూలీలలకు, అసంఘటిత కూలీలకు తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు సరిపడు నిత్యవసర వస్తువులతో పాటు నెలకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని, ప్రజల ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పి ఎం సి పి ఐ యు పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...